Home » rtgs
ఆఫ్ లైన్ (ఇంటర్నెట్ లేకుండా) వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) వేగంగా అడుగులు వేస్తోంది.
NEFT సర్వీసులు నిలిచిపోనున్నాయి. దాదాపు 14 గంటల పాటు NEFT ఆన్ లైన్ లావాదేవీలకు అంతరాయం ఏర్పడనుంది. మే 23 ఆదివారం 14 గంటల వరకు NEFT సేవలు పనిచేయవమని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) ఒక ప్రకటనలో వెల్లడించింది.
బ్యాంకు కస్టమర్లకు ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కీలక అలర్ట్. ముఖ్యంగా మనీ ట్రాన్స్ఫర్ చేసేవారికి, భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవారిని అప్రమత్తం చేసింది. దేశవ్యాప్తంగా
బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. RTGS సర్వీసులు త్వరలో 24×7 అందుబాటులోకి రానున్నాయి. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) పెద్ద మొత్తంలో లావాదేవీలపై ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. RTGS (Real Time Gross Settlement System) సర్వీసును 24 గంటల పాటు (రౌండ్ ది క్లాక్) అందుబాటులోకి తీసుకొస�
యెస్ బ్యాంకు(Yes Bank) ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఆర్టీజీఎస్ (Real time gross settlements) సర్వీసులను ఎనేబుల్ చేశారు. ఖాతాదారులు తమ క్రెడిట్ కార్డు బకాయిలు, రుణాలు ఇతర బ్యాంకు ఖాతాల నుండి చెల్లింపులు చేయడానికి ఆర్టీజీఎస్ సేవలు ప్రారంభించినట్టు ఎస్ బ్యాంక్ బుధవారం
నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ ఫర్) లావాదేవీలకు ఛార్జీలు 2020 నుంచి రద్దు చేయాలని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయించింది. సేవింగ్స్ ఖాతాదారులు చేసే లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. డిజిటల్ లావదేవీలను �
అసలే పండగ సీజన్. ఎక్కడ చూసిన పండగ ఆఫర్లే. స్మార్ట్ ఫోన్ల నుంచి టీవీలు, అన్ని ఆన్ లైన్ వస్తువులపై ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో మరలా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మూడు, నాలుగు రోజులుగా వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అయితే..మరలా ఉష్ణోగ్రతలు క్రమేపి పెరుగుతున్నాయి. మే 15వ తేదీ నుండి బుధవారం నుండి మే 18 తేదీ శనివారం వరకు
అమరావతి: ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. ఏపీలోని ఏడు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈనెల 10 వరకూ ఇదే ప
ఆర్థిక సంవత్సరం చివరి రోజైన ఈ ఆదివారం(మార్చి 31, 2019) బ్యాంకులు పని చేస్తాయని ఆర్బీఐ తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ప్రభుత్వంతో జరిపే