RTI

    చేదు నిజం : కోటి మంది టికెట్ కొన్నారు, కానీ..రైలు ప్రయాణం చేయలేదు

    November 2, 2020 / 01:43 PM IST

    1 Crore Waitlisted Passengers Denied Train Travel : దేశంలో పెరుగుతున్న రైల్వే ప్రయాణికుల అవసరాలను ఆ శాఖ తీర్చేలేకపోతోందన్న చేదు నిజం మరోసారి బయట పడింది. టికెట్‌ కొన్నా…చాలా మంది ప్రయాణానికి దూరమవుతున్నారన్న విషయం ఓ ఆర్‌టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడైంది. ఒక్క 2019-2020 ఏడాదిలోన�

    నిధులు మాత్రమే ఇస్తాం, పునరావాసంతో సంబంధమే లేదు.. పోలవరంపై బాంబు పేల్చిన కేంద్రం

    October 26, 2020 / 12:48 PM IST

    polavaram project: పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రం బాంబు పేల్చింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి మాత్రమే నిధులు ఇస్తామని చెప్పింది. పునరావాసంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. పోలవరంపై ఆర్టీఐ ద్వారా ఈ కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2016 సెప్టె

    నీరవ్ మోడీ, మెహుల్ చౌక్సీల ఆస్తుల వేలం నుంచి బ్యాంకుకు ఒక్క పైసా కూడా జమ కాలేదు. PNB

    October 23, 2020 / 10:35 AM IST

    Nirav Modi, Mehul Choksi : పంజాబ్ నేషనల్ బ్యాంకును వేలకోట్ల రూపాయలకు మోసం చేసి దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, మోహిల్ చౌక్సీల ఆస్తుల వేలం నుంచి బ్యాంకుకు ఎటువంటి నగదు జమకాలేదని PNB తెలియ చేసింది. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తుకు బ్య�

    డిఫాలర్ట వేలకోట్ల రుణాలు మాఫీ…RBI లిస్ట్ లో కీలక విషయాలు

    April 28, 2020 / 12:27 PM IST

    భారతీయ బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టాప్ 50 ఉద్దేశపూర్వక ఎగవేతదారుల లిస్ట్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన నేపథ్యంలో మోడీ సర్కార్ పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికార పార్టీ స్నే�

    స్విస్ బ్యాంక్ ఖాతాల వివరాలు ఇవ్వలేం

    December 23, 2019 / 02:36 PM IST

    స్విస్ బ్యాంకుల్లో నల్లడబ్బు దాచుకున్న భారతీయుల ఖాతాల వివరాలు బహిర్గతం చేయలేమని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం కింద ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆర్థికమంత్రిత్వ శాఖ ప్రత్యుత్తరమిచ్చింది. భారత్‌, స్విట్జర

    RTI పరిధిలోకి సీజేఐ కార్యాలయం

    November 13, 2019 / 09:38 AM IST

    సుప్రీం కోర్టు బుధవారం మరో చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది.  భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకువస్తూ తీర్పు చెప్పింది.  ఈమేరకు గతంలో ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పును సమర్ధిస్తూ చీఫ్ జస్టిస్ రంజన

    ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్…నేడు మరో చారిత్రక తీర్పు ఇవ్వనున్న సుప్రీం

    November 13, 2019 / 02:31 AM IST

    మరో కీలక తీర్పు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు రెడీ అయింది. గత శనివారం అయోధ్య కేసులో దేశ ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన చరిత్రాత్మక తీర్పునిచ్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఇవాళ(నవంబర్-13,2019) మరో కీలక తీర్పు ఇవ్వనుంది. ప్రజల చేతుల్లో పాశుపతాస్త్రంగా భావ�

    బిగ్ షాక్ : ఏ క్షణమైనా రూ.2వేలు నోటు రద్దు

    October 16, 2019 / 02:18 AM IST

    దేశ ప్రధాని మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? రూ.2వేల నోటుని బ్యాన్ చేస్తారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ అనుమానాలే కలుగుతున్నాయి. రూ.2వేల

    సమాచార కమీషనర్ల నియామకం ఆపండి:  విజయసాయి రెడ్డి 

    May 11, 2019 / 03:02 AM IST

    అమరావతి:  ఆంధ్రప్రదేశ్ లో సమాచార కమీషనర్ల నియామకాన్ని నిలిపి వేయాలని వైసీపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి , రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి  ఏపీ సీఎస్ కు, సాధారణ పరిపాలనా శాఖ ప్రధాన కార్యదర్శికి లేఖలు  రాశారు. టీడీపీ కార్యకర్తలను సమాచార క�

    IAFని సొంత ట్యాక్సీలా వాడుకుంది మోడీనే!

    May 10, 2019 / 06:56 AM IST

    దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ భారత యుద్ధ నౌక INS విరాట్ ను తన వ్యక్తిగత ట్యాక్సీలా వాడుకున్నారని,యుద్ధ నౌకను విహారయాత్ర కోసం ఉపయోగించుకున్నారంటూ ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫుల్ సీరియస్ అయింది.మోడీ వ్యాఖ్యలను కాంగ్రెస్ తీ�

10TV Telugu News