Home » RTI
1 Crore Waitlisted Passengers Denied Train Travel : దేశంలో పెరుగుతున్న రైల్వే ప్రయాణికుల అవసరాలను ఆ శాఖ తీర్చేలేకపోతోందన్న చేదు నిజం మరోసారి బయట పడింది. టికెట్ కొన్నా…చాలా మంది ప్రయాణానికి దూరమవుతున్నారన్న విషయం ఓ ఆర్టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడైంది. ఒక్క 2019-2020 ఏడాదిలోన�
polavaram project: పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రం బాంబు పేల్చింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి మాత్రమే నిధులు ఇస్తామని చెప్పింది. పునరావాసంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. పోలవరంపై ఆర్టీఐ ద్వారా ఈ కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2016 సెప్టె
Nirav Modi, Mehul Choksi : పంజాబ్ నేషనల్ బ్యాంకును వేలకోట్ల రూపాయలకు మోసం చేసి దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, మోహిల్ చౌక్సీల ఆస్తుల వేలం నుంచి బ్యాంకుకు ఎటువంటి నగదు జమకాలేదని PNB తెలియ చేసింది. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తుకు బ్య�
భారతీయ బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టాప్ 50 ఉద్దేశపూర్వక ఎగవేతదారుల లిస్ట్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన నేపథ్యంలో మోడీ సర్కార్ పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికార పార్టీ స్నే�
స్విస్ బ్యాంకుల్లో నల్లడబ్బు దాచుకున్న భారతీయుల ఖాతాల వివరాలు బహిర్గతం చేయలేమని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం కింద ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆర్థికమంత్రిత్వ శాఖ ప్రత్యుత్తరమిచ్చింది. భారత్, స్విట్జర
సుప్రీం కోర్టు బుధవారం మరో చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకువస్తూ తీర్పు చెప్పింది. ఈమేరకు గతంలో ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పును సమర్ధిస్తూ చీఫ్ జస్టిస్ రంజన
మరో కీలక తీర్పు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు రెడీ అయింది. గత శనివారం అయోధ్య కేసులో దేశ ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన చరిత్రాత్మక తీర్పునిచ్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఇవాళ(నవంబర్-13,2019) మరో కీలక తీర్పు ఇవ్వనుంది. ప్రజల చేతుల్లో పాశుపతాస్త్రంగా భావ�
దేశ ప్రధాని మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? రూ.2వేల నోటుని బ్యాన్ చేస్తారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ అనుమానాలే కలుగుతున్నాయి. రూ.2వేల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సమాచార కమీషనర్ల నియామకాన్ని నిలిపి వేయాలని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఏపీ సీఎస్ కు, సాధారణ పరిపాలనా శాఖ ప్రధాన కార్యదర్శికి లేఖలు రాశారు. టీడీపీ కార్యకర్తలను సమాచార క�
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ భారత యుద్ధ నౌక INS విరాట్ ను తన వ్యక్తిగత ట్యాక్సీలా వాడుకున్నారని,యుద్ధ నౌకను విహారయాత్ర కోసం ఉపయోగించుకున్నారంటూ ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫుల్ సీరియస్ అయింది.మోడీ వ్యాఖ్యలను కాంగ్రెస్ తీ�