Home » RTI
గెజిటెడ్ ఆఫీసర్లు గ్రీన్ కలర్ ఇంక్ పెన్తో సంతకం పెడతారు. వారు ప్రత్యేకంగా ఈ కలర్ వాడటం వెనుక ఏమైనా నియమాలు ఉన్నాయా? కారణం ఏంటి?
ప్రతి గ్రామ సచివాలయంలో సమాచార హక్కు సంబంధిత సహాయ అధికారి(అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ - పీఐవో)లను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అతనో వ్యవసాయ కూలి. 40 ఏళ్ల క్రితం ఇద్దరు మహిళల్ని పెళ్లి చేసుకుని విడిపోయాడు. ప్రస్తుతం పనిచేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆర్ధికంగా స్థిరపడిన భార్యలిద్దరి నుంచి భరణం కోరుతూ కోర్టులో పిటిషన్ వేశాడు. ప్రస్తుతం ఈ కేసు ఆసక్తికరంగా మారింది.
ఇవే కాకుండా 6,605 వెండి ఉన్నట్లు వెల్లడించారు. ఇది 5,359 వివిధ లాకెట్లు, నాణేలు ఇతర వస్తువుల రూపంలో ఉందట. దీని విలువ కూడా ఎంతో వెల్లడించలేదు. గురువాయూర్ ప్రాంతానికి చెందిన ప్రాపర్ ఛానల్ అనే సంస్థ అధినేత ఎంకే హరిదావ్ వేసిన ఆర్టీఐ ద్వారా ఈ సమాచారం బయట�
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన అనేక అంశాలు ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. ఆయన విమాన ప్రమాదం నుంచి తప్పించుకుని, గుమ్ నామీ బాబాగా గడిపారని కొందరి నమ్మకం.
లద్దాఖ్లోని గల్వాన్ లోయలో రెండేళ్ళ క్రితం చైనా, భారత్ సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఎంతమంది చైనా సైనికులు మృతి చెందారు/గాయపడ్డారు? అన్న విషయంపై వివరాలు తెలపాలని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా ఓ వ్యక్తి కోరారు. అలాగే, �
తెలంగాణలో పాలిటిక్స్లో ప్రస్తుతం ఆర్టీఐ వార్ నడుస్తోంది. సీఎం కేసీఆర్ను ఇరుకున పెట్టేలా టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆర్టీఐ అస్త్రాలను ప్రయోగిస్తే.. ఇప్పుడు గులాబీ దళం అదే అస్త్రంతో కమలనాథులపై రివర్స్ అటాక్ చేసేందుకు రెడీ అయ్యింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) ఖాతాలలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచని కస్టమర్లకు ఛార్జ్ వేయడం ద్వారా 2020-21లో సుమారు రూ.170 కోట్లు సంపాదించింది.
ఆర్టీఐ చట్టం కింద రాజకీయ పార్టీల పన్ను రాబడి గురించి అడిగిన ప్రశ్నకు ఐటిశాఖ తమ దగ్గర దానికి సంబంధించిన సమాచారం లేదని సదరు ఆర్టీఐ కార్యకర్తకు వెల్లడించింది.
23 % corona Vaccine Wastage : ఒకపక్క కరోనా సెకండ్ వేవ్ తన ప్రతాపాన్ని చూపిస్తుంటే..మరోపక్క వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తోంది ప్రభుత్వం. ఓ పక్క వ్యాక్సిన్ అందుబాటులో లేక కొన్ని చిన్న చిన్న దేశాలు కష్టాలు పడుతుంటే..భారత్ లో మాత్రం వ్యాక్సిన్లు వృథా అ�