Home » rtpcr tests
ఆర్టీ-పీసీఆర్, ర్యాపిడ్ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని తెలిపింది. ఈ మేరకు పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.
ఒమిక్రాన్ ముప్పు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ముఖ్యంగా విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. విదేశాల నుంచి రాష్ట్రానికి..
కరోనా టెస్టుల విషయంలో గందరగోళం నెలకొంది. కరోనా పరీక్షలు నిర్వహించే ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టుల ఫలితాల్లో స్పష్టత రావడం లేదు. కేవలం సీటీ స్కాన్లో మాత్రమే కరోనా ఆనవాళ్లు బయటపడుతున్నాయి.
ఇటీవల కరోనా బారినపడ్డ తెలంగాణ సీఎం కేసీఆర్కు యాంటిజెన్, ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో కచ్చితమైన ఫలితాలు తేలలేదు. రెండింటిలోనూ మిశ్రమ ఫలితాలు వచ్చాయని సీఎం వ్యక్తిగత వైద్యుడు ఎంవీ.రావు తెలిపారు.
కరోనా లక్షణాలు కనిపిస్తే చాలు.. వైరస్ సోకిందనే భయంతో చాలామంది కరోనా టెస్టుల కోసం పరుగులు పెడుతున్నారు. ప్రస్తుతం కరోనా టెస్టుల్లో ఎక్కువగా ర్యాపిడ్ టెస్టులు చేయించుకుంటున్నారు.. అలాగే ఆర్టీపీసీఆర్ టెస్టులు కూడా చేయించుకుంటున్నారు.
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా జరిగిన విచారణలో పలు కీలక అంశాలపై వాదనలు జరిగాయి.
Corona positive for Puwada Ajay Kumar : తెలంగాణలో మరో మంత్రి కరోనా బారిన పడ్డారు. RTPCR పరీక్షల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కు పాజిటివ్ అని తేలింది. తనకు కరోనా సోకినట్లు పువ్వాడ అజయ్ ట్వీట్ చేశారు. తనకు కరోనా పాజిటివ్ అని తెలియగానే ప్రేమతో, అభిమానంతో ఆందోళన చెందిన
Lakhs of Covid tests in Telangana : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా పరీక్షలను భారీగా పెంచాలంటూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కరోనా పరీక్షల విషయంలో రాష్ట్రాలకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ లేఖ రాసింది. కరోనా పరీక్షలను పూర్తి స్థాయిలో ని�
కరోనా నిర్ధారణ కోసం చేస్తున్న ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు కొంపముంచుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తికి కారణం అవుతున్నాయి. యాంటిజెన్ టెస్టులో పాజిటివ్ ఉన్నా నెగెటివ్ చూపిస్తోంది. కరోనా లక్షణాలు ఉన్నవారికి కూడా నెగెటివ్ చూపిస్తోంది. తమకు నెగ�