Run

    ఫేస్ మాస్క్‌తో 22 మైళ్ల దూరం పరిగెత్తిన డాక్టర్…ఎందుకో తెలుసా

    July 28, 2020 / 03:01 PM IST

    కరోనావైరస్ మహమ్మారి సమయంలో ఫేస్ మాస్క్‌లు ధరించడం చాలా ముఖ్యం ఎందుకంటే కవరింగ్‌లు వైరస్ వ్యాప్తిని గణనీయంగా తగ్గిస్తాయి. అయితే, COVID-19 ప్రసార ప్రమాదాన్ని తగ్గించడానికి సాధ్యమైనంత సరళమైన సాధనాన్ని ఉపయోగించడాన్ని వ్యతిరేకించడానికి ఫేస్ మాస్

    శ్రామిక్ రైళ్ల సంఖ్య పెంపు… డెస్టినేషన్ స్టేట్ లో 3స్టాప్ లు

    May 11, 2020 / 08:42 AM IST

    కరోనా నేపథ్యంలో విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వలసకార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ వాళ్లను స్వస్థలాలకు చేర్చేందుకు ఇటీవల ఇండియన్ రైల్వే శ్రామిక్ రైళ్లు” పేరుతో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చే�

    కరోనావైరస్‌ ఎఫెక్ట్: దేశవ్యాప్తంగా రైళ్లు రద్దు

    March 20, 2020 / 05:54 PM IST

    చైనాలో పుట్టి ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా వైరస్.. రోజురోజుకి ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. ఈ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోండగా.. ఇప్పటివరకు 249 మంది వ్యక్తులు కరోనాతో బాధపడుతున్నట్లు కేంద్రం ప్రకటన చేసింది. ఇవాళ ఒక్కరోజే దేశవ్యాప్తంగా 29 క�

    ఉమెన్స్ డే స్పెషల్ : హైదరాబాద్‌, వికారాబాద్ మధ్య మహిళా సిబ్బందితో ప్యాసింజర్ రైలు

    March 8, 2020 / 01:07 PM IST

    దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, వికారాబాద్ మధ్య మహిళలతో ప్రయాణించే ప్రయాణీకుల రైలును ప్రారంభించింది. ఈ రైలును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మహిళా సిబ్బంది జెండా ఊపి ప్రారంభించారు.

    కాళేశ్వరం ప్రాజెక్టులో సరికొత్త రికార్డ్

    February 16, 2020 / 01:46 AM IST

    కాళేశ్వరం ప్రాజెక్టులో సరికొత్త రికార్డ్ నమోదైంది. కన్నెపల్లి పంప్ హౌజ్‌లో 11 మోటార్లు ఒకేసారి రన్ చేసి 22 పంపుల ద్వారా నీటిని ఎత్తి పోశారు అధికారులు.

    కాసేపట్లో పెళ్లి….11కిలోమీటర్లు పరుగెత్తిన వరుడు

    January 21, 2020 / 04:00 PM IST

    పెద్దలు అంగీకరించరని భావించిన ప్రేమికులు ఇంట్లోంచి పారిపోవడాన్ని సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ చూస్తుంటాం. రోజూ ఎక్కడో ఒక దగ్గర ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఇండోర్‌లో ఓ పెళ

    నారింజ రంగులోకి మారిన ఆకాశం…బీచ్ కు పరుగెత్తిన వేల మంది

    December 31, 2019 / 03:34 PM IST

    ఆస్ట్రేలియాలో కార్చిచ్చు సంక్షోభం మంగళవారం(డిసెంబర్-31,2019)తీవ్రతరమైంది. ఆగ్నేయంలోని తీరప్రాంత పట్టణాలు మంటలు చెలరేగడంతో వేలాది మంది స్థానికులు, పర్యాటకులు బీచ్ లలో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. కార్చిచ్చు వేడిని త‌ట్టుకోలేని ప్ర‌జ‌లు..స‌మ�

    బీజేపీ ఎక్కడికెళితే అక్కడ విద్వేషమే

    December 28, 2019 / 11:46 AM IST

    ప్రజల వాయిస్ ను బీజేపీ వినడం లేదన్నారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. పౌరసత్వ సవరణ చట్టం ఉపసంహరించుకోవాలంటూ వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు మూడో వారంకు చేరుకున్నాయి. రాజ్యంగ రక్షణ-భారత్ రక్షణ పేరుతో సీఏఏకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమ�

    CAB చట్టం అమలయ్యేనా..? : తీవ్రంగా వ్యతిరేకిస్తున్న 5 రాష్ట్రాలు

    December 14, 2019 / 02:23 AM IST

    పార్లమెంట్‌లో క్యాబ్ బిల్ పాసైనంత సులువుగా చట్టంగా అమలయ్యేలా కన్పించడం లేదు. ఓవైపు సుప్రీంకోర్టులో కొత్త చట్టానికి వ్యతిరేకంగా దాదాపు డజను పిటిషన్లు దాఖలవ్వగా..

    నల్లధనంతోనే రాజకీయాలు నడుస్తున్నాయ్…రాజస్థాన్ సీఎం

    December 7, 2019 / 01:48 PM IST

    రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు నల్లధనంతో నడుస్తున్నాయని ఆయన అన్నారు. శనివారం(డిసెంబర్-7,2019)రాజస్థాన్ హైకోర్టు నూతన భవనం ప్రారంభోత్సవం సమయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ�

10TV Telugu News