Home » Run
కరోనావైరస్ మహమ్మారి సమయంలో ఫేస్ మాస్క్లు ధరించడం చాలా ముఖ్యం ఎందుకంటే కవరింగ్లు వైరస్ వ్యాప్తిని గణనీయంగా తగ్గిస్తాయి. అయితే, COVID-19 ప్రసార ప్రమాదాన్ని తగ్గించడానికి సాధ్యమైనంత సరళమైన సాధనాన్ని ఉపయోగించడాన్ని వ్యతిరేకించడానికి ఫేస్ మాస్
కరోనా నేపథ్యంలో విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వలసకార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ వాళ్లను స్వస్థలాలకు చేర్చేందుకు ఇటీవల ఇండియన్ రైల్వే శ్రామిక్ రైళ్లు” పేరుతో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చే�
చైనాలో పుట్టి ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా వైరస్.. రోజురోజుకి ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. ఈ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోండగా.. ఇప్పటివరకు 249 మంది వ్యక్తులు కరోనాతో బాధపడుతున్నట్లు కేంద్రం ప్రకటన చేసింది. ఇవాళ ఒక్కరోజే దేశవ్యాప్తంగా 29 క�
దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, వికారాబాద్ మధ్య మహిళలతో ప్రయాణించే ప్రయాణీకుల రైలును ప్రారంభించింది. ఈ రైలును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మహిళా సిబ్బంది జెండా ఊపి ప్రారంభించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో సరికొత్త రికార్డ్ నమోదైంది. కన్నెపల్లి పంప్ హౌజ్లో 11 మోటార్లు ఒకేసారి రన్ చేసి 22 పంపుల ద్వారా నీటిని ఎత్తి పోశారు అధికారులు.
పెద్దలు అంగీకరించరని భావించిన ప్రేమికులు ఇంట్లోంచి పారిపోవడాన్ని సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ చూస్తుంటాం. రోజూ ఎక్కడో ఒక దగ్గర ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఇండోర్లో ఓ పెళ
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు సంక్షోభం మంగళవారం(డిసెంబర్-31,2019)తీవ్రతరమైంది. ఆగ్నేయంలోని తీరప్రాంత పట్టణాలు మంటలు చెలరేగడంతో వేలాది మంది స్థానికులు, పర్యాటకులు బీచ్ లలో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. కార్చిచ్చు వేడిని తట్టుకోలేని ప్రజలు..సమ�
ప్రజల వాయిస్ ను బీజేపీ వినడం లేదన్నారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. పౌరసత్వ సవరణ చట్టం ఉపసంహరించుకోవాలంటూ వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు మూడో వారంకు చేరుకున్నాయి. రాజ్యంగ రక్షణ-భారత్ రక్షణ పేరుతో సీఏఏకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమ�
పార్లమెంట్లో క్యాబ్ బిల్ పాసైనంత సులువుగా చట్టంగా అమలయ్యేలా కన్పించడం లేదు. ఓవైపు సుప్రీంకోర్టులో కొత్త చట్టానికి వ్యతిరేకంగా దాదాపు డజను పిటిషన్లు దాఖలవ్వగా..
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు నల్లధనంతో నడుస్తున్నాయని ఆయన అన్నారు. శనివారం(డిసెంబర్-7,2019)రాజస్థాన్ హైకోర్టు నూతన భవనం ప్రారంభోత్సవం సమయంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ�