Home » Rushikonda Buildings
ఇప్పటివరకు కోటి రూపాయలకు పైగా విద్యుత్ బిల్లు బకాయి ఉన్నట్లు చెబుతున్నారు. ఖాళీగా ఉన్న భవనాలకే ప్రతి నెలా 40 వేల నుంచి 60 వేల యూనిట్ల విద్యుత్తు ఖర్చవుతుందని అంటున్నారు. అదే పూర్తి స్థాయిలో వాడటం మొదలుపెడితే కరెంట్ యూసేజ్ రెండింతలు అవుతుం�
రాజధాని పేరుతో ప్రజాధనం లూటీ చేశారు. ఇది నేరం కాదా అని చూడాలి.
అక్కడ నిర్మించిన భవనాలను పరిశీలించారు. ప్రతి భవనాన్ని స్వయంగా చూశారు.
ఈ భవనాల నిర్వహణకు ప్రతి నెల లక్షల్లో ఖర్చు అవుతోంది. ఆదాయం కంటే నిర్వహణ భారం ఎక్కువగా మారింది.