-
Home » Rushikonda Palace
Rushikonda Palace
రుషికొండ భవనాలపై ఏపీ సర్కార్ ఫైనల్ డెసిషన్?
మరో సమావేశం తర్వాత రుషికొండ భవనాలపై ఫైనల్ డెసిషన్.!
రుషికొండపై భవనాలను పరిశీలించిన పవన్ కల్యాణ్.. కరెంట్ బిల్లే రూ. 15లక్షలు..
విశాఖలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రుషికొండపై వైసీపీ హయాంలో నిర్మించిన భవనాలను పరిశీలించారు.
వాడితే ఓ బాధ, వాడకపోతే మరో బాధ....! రుషికొండ భవనాలను ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది..
ఇప్పటివరకు కోటి రూపాయలకు పైగా విద్యుత్ బిల్లు బకాయి ఉన్నట్లు చెబుతున్నారు. ఖాళీగా ఉన్న భవనాలకే ప్రతి నెలా 40 వేల నుంచి 60 వేల యూనిట్ల విద్యుత్తు ఖర్చవుతుందని అంటున్నారు. అదే పూర్తి స్థాయిలో వాడటం మొదలుపెడితే కరెంట్ యూసేజ్ రెండింతలు అవుతుం�
రుషికొండ రహస్యం వీడేదెప్పుడు.? ఆ కట్టడాలు, ఫైళ్లు, ఫర్నీచర్ చుట్టూ నీలినీడలు ఎందుకు.?
ఇలా రుషికొండ సిత్రాలు అన్నీ ఇన్నీ కావు. ఆ కట్టడాలే పెద్ద వివాదాస్పదం అయితే అందులో వాడిన ఫర్నీచర్ చర్చనీయాంశం అవుతున్నాయి.
పాత రిసార్టులో రూ.50 కోట్ల విలువైన వాటికి రెక్కలు
Rushikonda Palace : పాత రిసార్టులో రూ.50 కోట్ల విలువైన వాటికి రెక్కలు
విశాఖ రుషికొండలో సీఎం చంద్రబాబు పర్యటన.. భవనాలను స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి
అక్కడ నిర్మించిన భవనాలను పరిశీలించారు. ప్రతి భవనాన్ని స్వయంగా చూశారు.
రుషికొండ ప్యాలెస్ను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
ఈ భవనాల నిర్వహణకు ప్రతి నెల లక్షల్లో ఖర్చు అవుతోంది. ఆదాయం కంటే నిర్వహణ భారం ఎక్కువగా మారింది.
ఏపీలో ఈ విలాసవంతమైన భవనాలపై వివాదం ముగిసేదెప్పుడు?
ఇప్పటికే కొన్ని వస్తువులు పాడైనట్లు చెబుతున్నారు. ఇక రుషికొండ భవనాలకు విద్యుత్తు బిల్లుల బకాయిలు పేరుకుపోతున్నాయి.
రుషికొండ ప్యాలెస్పై అసెంబ్లీలో చర్చ వెనుక సీఎం చంద్రబాబు భారీ స్కెచ్..!
ఇప్పటికే అమరావతిలో ప్రజాధనంతో నిర్మించిన ప్రజాదర్బార్ కూల్చివేతపై విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జగన్... కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన రుషికొండ భవనాల విషయంలో మరిన్ని విమర్శలు ఎదుర్కొక తప్పదంటున్నారు.
స్టార్ హోటల్గా మార్చేస్తారా, ఏ కంపెనీకైనా లీజుకి ఇస్తారా.. రుషికొండ ప్యాలెస్ను సీఎం చంద్రబాబు ఏం చేయబోతున్నారు?
ఓసారి ఎమ్మెల్యేలందరితో కలిసి రుషికొండ ప్యాలెస్ పరిశీలిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ పరిణామాలతో త్వరలోనే రుషికొండ ప్యాలెస్ వినియోగంలోకి రాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.