Home » Russia Ukraine War
చర్చలకు ముందు పుతిన్ కీలక వ్యాఖ్యలు
కిక్కిరిసిన ఖార్కివ్ రైల్వే స్టేషన్
తుది దశకు ఆపరేషన్ గంగ..!
యుక్రెయిన్పై రష్యా యుద్ధం.. 12వ రోజుకు చేరింది. ఆధిపత్యం కోసం రష్యా.. ఆత్మ రక్షణ కోసం యుక్రెయిన్ పోరాటాన్ని భీకరంగా కొనసాగిస్తున్నాయి.
రష్యా యుక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల తరలింపుపై.. ప్రధాని మోదీ రంగంలోకి దిగుతున్నారు.
దాడులపై రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin War) కీలక వ్యాఖ్యలు చేశారు. యుక్రెయిన్ ఆయుధాలు వీడే వరకూ తమ సైనిక చర్య ముగియదని మరోసారి స్పష్టం చేశారు.
యుక్రెయిన్ నుంచి తెలుగు విద్యార్థులు(Telugu Students Ukraine) సురక్షితంగా స్వదేశానికి చేరుకుంటున్నారు. ఈ ఒక్కరోజులో 244 మంది..
పోలెండ్ నుంచి యుక్రెయిన్కు యుద్ధ విమానాలను బదలాయించే అంశంపై వైట్హౌస్ దృష్టిపెట్టింది. పోలెండ్ వద్ద రష్యా తయారీ మిగ్, సుఖోయ్ యుద్ధవిమానాలున్నాయి.
యుక్రెయిన్ పై రష్యా బలగాల దాడులను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం మరోసారి సమర్థించుకున్నారు. యుక్రెయిన్ పై దాడి కఠిన నిర్ణయం అని చెప్పారు.
అసలు నో ఫ్లై జోన్ గురించి ఎందుకింత చర్చ జరుగుతోంది? జెలెన్స్కీ పదే పదే విజ్ఞప్తి చేసినా... డిమాండ్ చేసినా.. నో ఫ్లైజోన్కు నాటో ఎందుకు నో చెబుతోంది.