Home » Russia Ukraine War
అమెరికా_కు జెలెన్_స్కీ కొత్త డిమాండ్
ఇప్పటి వరకు యుక్రెయిన్కు చెందిన 748 యుద్ధ ట్యాంక్లు, సైనిక వాహనాలు.. 68 రాడార్ స్టెషన్స్.. 2 వేల 119 మిలటరీ బిల్డింగ్లు.. 76 రాకెట్ లాంచర్లను ధ్వంసం చేసినట్టు ప్రకటించింది.
విడతల వారీగా ఢిల్లీ చేరుకుంటున్నారు ఏపీ, తెలంగాణ విద్యార్థులు. వీరికి ఏపీ, తెలంగాణ భవన్లో భోజన, వసతి సదుపాయాలు కల్పించారు.
మరియుపోల్, వోల్నోవాఖాలపై రష్యా దాడులు ఉధృతం చేసింది. రష్యా దాడులు కొనసాగుతుండటంతో పౌరుల తరలింపు నిలిచిపోయింది. యుక్రెయిన్ కు సముద్ర మార్గాల సంబంధాలు తెగ్గొటేలా దాడులు చేస్తోంది.
ఒక్క సింగరేణి మాత్రమే కాదు.. యుక్రెయిన్ ప్రభావం దేశంలోని పలు రంగాలపై కనిపిస్తోంది.
యుక్రెయిన్ పై ఫిబ్రవరి 24, 2022 నుంచి మొదలైన రష్యా యుద్ధం రెండు వారాలుగా కొనసాగుతూనే ఉంది. కీవ్, ఖార్కివ్ నగరాల్లో కాల్పులకు బ్రేక్ ఇచ్చామని చెప్పిన రష్యా.. ఇతర నగరాలపై భీకర దాడులు
39 రష్యా యుద్ధ విమానాలు, 40 హెలికాఫ్టర్లను కూల్చేసినట్లు తెలిపారు. 269 ట్యాంకులను నాశనం చేయడం లేదా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
యుక్రెయిన్ తో యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుక్రెయిన్ పై యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి మీడియాకు ముందుకొచ్చిన రష్యా ప్రెసిడెంట్ యుద్ధం ఆపేది లేదని...
యుక్రెయిన్ లో ఇరుక్కుపోయిన భారత స్టూడెంట్లను సేఫ్ చేసే క్రమంలో ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తుంది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో భారత విద్యార్థుల పరిస్థితి దయనీయంగానే ఉంది.
చెర్నివ్లో జనావాసలపై రష్యా మిస్సైల్స్ విరుచుకుపడ్డాయి. భారీ శబ్దాలతో బంకర్లలో తలదాచుకున్నవారు కూడా ఉలిక్కిపడ్డారు. ఈ దాడుల్లో దాదాపు 33మంది చనిపోయినట్లు చెబుతున్నారు.