Home » Russia War in Ukraine
‘‘నిజానికి ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తూ ప్రతిరోజు చాలా మందిని చంపుతోంది.. ఉక్రెయిన్లు కష్టాలు ఎదుర్కొంటున్న వేళ రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనే అవకాశం భారత్ కు వచ్చింది. మా కష్టాల వల్లే మీరు లబ్ధి పొందుతున్నట్లయితే.. మా సమస్యలను తీర్చ�
యుక్రెయిన్పై వార్ ముగింపు దిశగా రష్యా
దేశ ప్రజలకు అవసరమైన చమురు ఉత్పత్తులు అందించాల్సిన నైతిక బాధ్యత భారత ప్రభుత్వానికి ఉందని, వాటిని కొనేందుకు వీలున్న ఏ దేశం నుంచైనా సరే కొంటామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు. అలాగే, రష్యా నుంచి చమురు కొనవద్దని భారత్ కు ఏ దేశమూ చెప్�
భారత్లోని తమ రాయబారిని తొలగిస్తూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే, పలు దేశాల్లోని రాయబారులకు కూడా తొలగించారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఫోనులో మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొన్ని నెలలుగా యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో భారత్ మొదటి నుంచి తటస్థ వైఖరిని అవలంబిస్తోంది.
యూరప్ సమస్యలే ప్రపంచ సమస్యలుగా ఐరోపా భావిస్తోందంటూ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ విమర్శలు గుప్పించారు. అయితే, ప్రపంచ సమస్యలను తమ సమస్యలుగా భావించట్లేదని చెప్పారు.
రష్యా దాడులను తిప్పికొట్టి డాన్బాస్ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి అన్ని విధాలుగానూ ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని ఉక్రెయిన్ తెలిపింది. ఇప్పటికే డాన్బాస్లోని పలు ప్రాంతాల్లో రష్యా దాడులు కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే.
రష్యా దాడులతో యుక్రెయిన్లో అణు విద్యుత్తు కేంద్రాల భద్రతపై ఆందోళనను రేకిత్తిస్తోంది. అణువిద్యుత్తు కేంద్రాలకు ఏదైనా ప్రమాదం ఎదురైతే పెను ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Ukraine Nuclear Plants : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. యుక్రెయిన్పై 9వ రోజు రష్యా దాడులు కొనసాగుతున్నాయి. అణు విద్యుత్ ప్లాంట్పై రష్యా సైన్యం దాడి చేసింది.