Home » Russia
యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కారును ప్రమాదవశాత్తూ మరో వాహనం ఢీ కొట్టింది. దీంతో జెలెన్ స్కీకి స్వల్పగాయాలు అయ్యాయని ఆయన ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. జెలెన్ స్కీ ఖార్కివ్ ప్రాంతం నుంచి కీవ�
క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు ఆ మూడు దేశాలకు ఆహ్వానాలు పంపించలేదు బ్రిటన్.. దీని వెనుక కారణం అదేనంటోంది బ్రిటన్ మీడియా,
దీనిపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ మీడియాతో మాట్లాడుతూ.. రష్యాను ఎదుర్కొని, తమ దేశాన్ని రక్షించుకునే క్రమంలో ఉక్రెయిన్ సైన్యం భీకరంగా పోరాడుతుతోందని చెప్పారు. రష్యా స్వాధీనం చేసుకున్న భూభాగంలో చాలా భాగాన్ని ఉక్రెయిన్ గత ఐదు �
‘‘సైనిక చర్యను ప్రారంభించింది మేము కాదు. మేము దీనికి ముగింపు పలకడానికి ప్రయత్నిస్తున్నాం. మేము ఉక్రెయిన్ కు మా సైనికులను పంపడం వెనుక ప్రధాన లక్ష్యం దేశంలోని తూర్పు భాగంలో ఉన్న పౌరులను కాపాడడమే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. పాశ్చాత దేశాలు విధ�
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో ఉందని రష్యా అంతరిక్ష సంస్థ ‘రోస్కాస్మోస్’ చీఫ్ యూరి బోరిసోవ్ వ్యాఖ్యానించారు. దాన్ని ఎక్కువ కాలం ఉపయోగించలేమని అన్నారు. రష్యా సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనుందన్
రష్యా నిన్నటి నుంచి వొస్టాక్ 2022 పేరుతో ప్రారంభించిన సైనిక విన్యాసాల్లో భారత్ పాల్గొంది. ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తోన్న వేళ రష్యా చేపట్టిన విన్యాసాలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ భారత్ వెనక్కి తగ్గలేదు. రష్యాలో చేపట్టిన విన్యాసాల్�
ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని వ్యతిరేకించిన రష్యాకు చెందిన రవిల్ అనే ప్రముఖ చమురు వ్యాపారి అనుమానాస్పదంగా మరణించాడు. రష్యా చమురు సంస్థలకు చెందిన కీలక వ్యక్తులు ఇటీవలి కాలంలో ఇలా అనుమానాస్పదంగా మరణిస్తున్నారు.
రష్యా రేపటి నుంచి చేపడుతున్న సైనిక విన్యాసాల్లో భారత్ పాల్గొననుంది. అలాగే, చైనాతో పాటు అనేక దేశాలు ఇందులో పాల్గొంటాయి. దీనిపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు శ్వేత సౌధం ప్రకటించింది. ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం మొదలు పెట్టిన అనంతరం నిర�
భారత్ సహా అనేక దేశాల్లో గ్యాస్ ధరలు భారీగా పెరిగిపోయాయి. పెరిగిన ధరలతో అన్ని దేశాల్లో ప్రజలు అల్లాడుతున్నారు. అయితే యుక్రెయిన్పై యుద్ధం చేస్తూ ఇంధన ధరలు పెరగడానికి కారణమైన రష్యా మాత్రం పెద్ద ఎత్తున గ్యాస్ను తగలబెడుతోంది. దీనిపై ప్రపంచ ద�
రష్యాపై ఆంక్షలు విధించినప్పటికీ ఆ దేశం నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న భారత్పై పాశ్చాత్య దేశాలు విమర్శలు గుప్పిస్తుండడం సరికాదని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ అన్నారు. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తోన్న నేపథ్యంలో రష్యాపై అమెరికా సహా పలు �