-
Home » rythu bharosa
rythu bharosa
తొలి విడతలో ఎకరాకే రైతు భరోసా సాయం.. మిగతా వారికి డబ్బులు ఎప్పుడు జమ చేస్తారంటే..
Rythu Bharosa 1 Acer : రైతు భరోసా నిధులు ముందుగా ఎకరం భూమి ఉన్న రైతుల వరకే విడుదలయ్యాయి. మరి మిగతా వారి సంగతేంటంటే..
రైతు భరోసాపై కీలక అప్డేట్.. మరో 3 రోజులే ఉంది.. త్వరగా అప్లై చేసుకొండి
Rythu Bharosa 2026 : రైతు భరోసా పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. మరో మూడు రోజులు మాత్రమే అవకాశం ఉంది.
రైతు భరోసా నిధులు వచ్చేస్తున్నాయ్.. కేవలం ఆ రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి మాత్రమే నిధులు.. ఇతర పంటలకూ బోనస్..!
Rythu bharosa : రాష్ట్రంలోని రైతులకు పంటల సాగు సమయంలో పెట్టుబడి సాయంగా అందించే రైతుభరోసా నిధులను ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధిపేట జిల్లా నర్మెటలో ఇవాళ సాయంత్రం 4గంటలకు జరిగే సభా వేదిక నుంచి విడుదల చేయనున్నారు.
ఉగాది వేడుకల్లో ‘రైతు భరోసా’పై కీలక విషయాన్ని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. మా లక్ష్యం అదే..
CM Revanth Reddy : ఉగాది పర్వదినం సందర్భంగా రవీంధ్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొన్నారు.
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఈ నెల 22న ఖాతాల్లోకి డబ్బులు
మూడు విడతల్లో కలిపి మొత్తంగా రైతుల ఖాతాల్లోకి సుమారు రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు జమ కానున్నాయి.
రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం
నిజానికి ఈ నెల 17న లేదంటే 18/19న ప్రభుత్వం నిధులను రైతుల అకౌంట్లలో జమ చేయనుందని ప్రచారం జరిగింది. అయితే, ఆ డబ్బులు పడలేదు.
తెలంగాణలోని రైతులకు గుడ్న్యూస్.. రైతు భరోసాపై సర్కార్ కీలక అప్డేట్.. డబ్బులు పడేది అప్పుడే!
Rythu Bharosa : రైతు భరోసా సాయం కోసం రైతులకు నిరీక్షణ తప్పేలా లేదు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ జారీ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ పథకం కొంతకాలం జాప్యం కానుంది.
లబ్దిదారుల్లో కోత విధించే పనిలో తెలంగాణ సర్కార్ ?
లబ్దిదారుల్లో కోత విధించే పనిలో తెలంగాణ సర్కార్
రైతులకు అలర్ట్.. రైతు భరోసా నిధులు వచ్చేది ఎప్పుడంటే..? తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
Rythu Bharosa, : ప్రభుత్వం గత వానాకాలం సీజన్లో 1.06కోటి ఎకరాలకు, 69.40 లక్షల మంది రైతులకు రూ.8,744 కోట్లు పంపిణీ చేసింది. ఈసారి సాగుదారులకే రైతు భరోసా నిధులు అనే నిబంధనలతో లబ్ధిదారుల సంఖ్య స్వల్పంగా తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
రైతులకు శుభవార్త.. ఖాతాల్లోకి 6 వేల రూపాయలు పడేది ఎప్పుడంటే..
Rythu Bharosa: అర్హులైన అన్నదాతలకు ఎకరానికి 6వేల రూపాయల చొప్పున ప్రభుత్వం జమ చేయనుందని స్పష్టం చేసింది.