Home » rythu bharosa
జనారణ్యం నుంచి వనారణ్యం వరకు..
పదిహేను ఎకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమ అయినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
మంత్రులతో సీఎం రేవంత్ భేటీ.. కీలక అంశాలపై చర్చ...
సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరగనున్న ఈ క్యాబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో రైతు భరోసా నిధుల చెల్లింపులకు ప్రభుత్వం సిద్ధమైంది. వానాకాలం సాగు ప్రారంభానికి ముందు రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్�
తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.
తెలంగాణ అంతా పామాయిల్ సాగు చేస్తే రైతుకి ఆదాయం వస్తుందని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగు ఎకరాలు ఆపైన భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమచేసేందుకు..
రబీ సీజన్ కు సంబంధించి నాలుగు నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మే చివరి వారంలోగా రైతు భరోసా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మిగతా వారికి నిధులు సమీప భవిష్యత్తులో జమ అవుతాయి.