Home » rythu bharosa
Rythu Bharosa, : ప్రభుత్వం గత వానాకాలం సీజన్లో 1.06కోటి ఎకరాలకు, 69.40 లక్షల మంది రైతులకు రూ.8,744 కోట్లు పంపిణీ చేసింది. ఈసారి సాగుదారులకే రైతు భరోసా నిధులు అనే నిబంధనలతో లబ్ధిదారుల సంఖ్య స్వల్పంగా తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
Rythu Bharosa: అర్హులైన అన్నదాతలకు ఎకరానికి 6వేల రూపాయల చొప్పున ప్రభుత్వం జమ చేయనుందని స్పష్టం చేసింది.
Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంపై కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల చివరి వారంలో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో
రైతులు, పంట సమాచారాన్ని ప్రభుత్వం శాటిలైట్ ఇమేజెస్ ద్వారా సిద్ధం చేస్తోంది.
జనారణ్యం నుంచి వనారణ్యం వరకు..
పదిహేను ఎకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమ అయినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
మంత్రులతో సీఎం రేవంత్ భేటీ.. కీలక అంశాలపై చర్చ...
సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరగనున్న ఈ క్యాబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో రైతు భరోసా నిధుల చెల్లింపులకు ప్రభుత్వం సిద్ధమైంది. వానాకాలం సాగు ప్రారంభానికి ముందు రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్�
తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.