Home » rythu bharosa
దీని వల్ల.. ఇచ్చిన హామీలు నెరవేరడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి వచ్చే అంశంగా మారుతుందని భావిస్తోంది రేవంత్రెడ్డి ప్రభుత్వం.
తెలంగాణలో అభయ హస్తం 6 గ్యారెంటీలకు దరఖాస్తులు పెట్టుకునే వారు ఆధార్, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్.. పాస్పోర్ట్ సైజ్ ఫొటో తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలి.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లకు ఏపీ సీఎం జగన్ సవాల్ విసిరారు. 175 స్థానాల్లో వేర్వేరుగా పోటీ చేసే దమ్ముందా? అని చంద్రబాబు, పవన్ లకు సవాల్ చేశారు సీఎం జగన్.
ఏపీ ప్రభుత్వం నేడు భారీగా నగదు బదిలీ కార్యక్రమం చేపట్టనుంది. రాష్ట్రంలోని రైతులకు సంబంధించి 3 పథకాలను నేడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి...
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం జగన్ అధ్యక్షతన సుమారు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కరోనా కట్టడి, వ్యాక్సినేషన్, కర్ఫ్యూ సహా పలు కీలక అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పేర్నినాని మీడియాకు త�
జగన్ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ కింద తొలి విడత పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. అర్హులైన రైతులకు మే 13న రూ.7,500 చొప్పున తొలి విడత పెట్టుబడి సాయం అందించనుంది.
sureedu attends revanth reddy : వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న వ్యక్తి సూరీడు. వైఎస్ పక్కనో, వెనకాలో కనిపించేవారు. వైఎస్ ఎక్కడున్నా వెన్నంటే ఉండేవారు. పొట్టి, నల్ల ముఖం, సపారీ సూట్, తెల్ల జుట్టు ఇవన్నీ సూరీడును ఇట్టే గుర్తుకు తె�
AP Cabinet decisions : ఏపీ కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2020, డిసెంబర్ 18వ తేదీ శుక్రవారం రెండున్నర గంటల పాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో… రైతు భరోసా పథకం, ఇన్పుట్ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తె�
మంగళవారం(జనవరి 28,2020) సచివాలయంలో 'స్పందన'పై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1 నుంచి 54.64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తామన్నారు. ఇంటికే
వైఎస్ఆర్ రైతు భరోసా పథకంపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. రైతు భరోసా పథకంపై పవన్ విమర్శలు చేశారు. సీఎం జగన్ మాట తప్పారని అన్నారు. ఎన్నికల