Home » rythu bharosa
సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తాం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని పండగ చేస్తామని హామీ ఇచ్చామని.. చెప్పినట్లే..
ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి రూ.15వేలు చొప్పున రైతు భరోసా ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ
రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వలేమని చెప్పారు.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకువచ్చింది.
రుణమాఫీ చేయడం ద్వారా మాట నిలబెట్టుకున్నట్లు చెబుతున్న ప్రభుత్వం... మున్ముందు రాష్ట్ర అర్థిక పరిస్థితులతోపాటు ప్రతిపక్షాలతోనూ యుద్ధం చేయాల్సి వుంటుంది.
రైతు భరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది.
Jagadish Reddy: మార్నింగ్ వాక్ చేస్తే చైన్ స్నాచర్లు, సాయంత్రం వేళ మహిళలపై వీధి కుక్కల దాడులు జరుగుతున్నాయని అన్నారు.
దీనిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో పడింది రేవంత్రెడ్డి ప్రభుత్వం.