Home » SA BOBDE
మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ని కలిశారు.
భారత సుప్రీంకోర్టు తదుపరి 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణను నియమిస్తూ ఇప్పటికే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీజేఐగా కొనసాగుతున్న ఎస్ఏ బోబ్డే పదవికాలం నేటితో ముగుస్తుం
సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్గా జస్టిస్ ఎన్వీ రమణ పేరు సిఫార్సు చేశారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే. జస్టిస్ బాబ్డే ఏప్రిల్ 23న రిటైర్ అవుతుండగా.. సుప్రీంకోర్టు 48వ చీఫ్ జస్టిస్గా జస్టిస్ ఎన్వీ రమణను నియమించాలని న్యాయశాఖకు సిఫార�
21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్ ను ప్రధానమంత్రి ప్రకటించిన తర్వాత సుమారు 6 లక్షల మంది వలస కార్మికులు నగరాల నుంచి తమ గ్రామాలకు కాలినడకనే వెళ్లారని ఇవాళ(మార్చి-31,2020) కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలియజేసింది. మార్చి-31,2020 ఉదయం 11గంటల సమయానికి రోడ్
ఉరిశిక్ష విధించబడ్డ ఖైదీలను మంచి ప్రవర్తన కారణంగా మరణశిక్ష నుంచి దోషులను వదిలిపెట్టే పాజిబులిటీపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏడుగరు కుటుంబసభ్యులను చంపిన కేసులో ఉరిశిక్ష విధించిన ఓ మహిళ,ఆమె ప్రియుడు తమకు విధించిన ఉరిశిక్ష