Home » sabarimala pilgrimage
కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రంకు భక్తులు పోటెత్తుతున్నారు. రికార్డు స్థాయిలో భక్తులు వస్తుండటంతో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈక్రమంలో కేరళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీరోజూ 90వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించ�
శబరిమల దర్శనానికి వెళ్లే చిన్నారుల విషయంలో నెలకొన్న గందరగోళానికి కేరళ ప్రభుత్వం తెరదించింది. అయ్యప్ప దర్శనానికి వెళ్లే చిన్నపిల్లలకు కోవిడ్ టెస్టు రిపోర్టు అక్కర్లేదని తెలిపింది.
రోజుకు 25 వేల మందికే అయ్యప్ప దర్శనం