Home » Sachivalayam
సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి వాస్తు మార్పులు చేయిస్తుండటం సర్వత్రా ఆసక్తి నెలకొంది.
2, 3 గంటల పాటు లైన్లలో నిల్చున్న లబ్దిదారులు ఎండవేడికి తట్టుకోలేక ఇళ్లకు తిరిగి వెళ్లిపోతున్నారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్షలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో గ్రామ/వార్డు సచివాలయానికి రూ.20లక్షల గ్రాంట్ ప్రకటించారు. అలాగే ఒక్కో ఎమ్మెల్యేకి రూ.2 కోట్లు కేటాయించారు.
పెన్షన్ రద్దు కావడంతో ఆవేదనలో ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పింఛను రద్దు అయిన వారు మరోసారి
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తోంది. ఆధార్, పాన్ కార్డ్ లాంటి సేవలు కూడా
అత్యుత్తమ సేవలు కనబరిచిన గ్రామ, వార్డు వాలంటీర్లకు ఉగాది రోజున సత్కారం చేయాలని సీఎం జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందుకు గాను ప్రభుత్వం సర్వం చేస్తోంది. తాజాగా సత్కార కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. వాలంటీర్
cm jagan gift for volunteers: ఏపీలో ప్రభుత్వ పాలనలో కీలకంగా మారిన వాలంటీర్ల విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారికి శుభవార్త వినిపించారు. బిరుదులతో సత్కరిండంతో పాటు నగదు పురస్కారం అందజేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉగాది నుంచి బిరుదులతో సత
cm jagan good news for volunteers: గ్రామ/వార్డు సచివాలయ వాలంటీర్లకు సీఎం జగన్ శుభవార్త వినిపించారు. వారిని ప్రోత్సహించేలా చర్యలు తీసుకున్నారు. పురస్కారాలతో సత్కరించాలని నిర్ణయించారు. ఉత్తమ పనితీరు కనబరిచే వాలంటీర్లను ఉగాది రోజున సత్కరించే కార్యాచరణ సిద్ధం చే
cm jagan to honour volunteers: గ్రామ/వార్డు వాలంటీర్ల విషయంలో ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాలంటీర్లను సత్కరించాలని జగన్ నిర్ణయించారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందించే విషయంలో వాలంటీర్లది కీలక పాత్ర అని సీఎం జగన్ అన్నారు. వాలంటీర్లది సేవ అన్న
cm jagan to visit secretariat: రెండు నెలల తర్వాత ఏపీ సీఎం జగన్ సచివాలయానికి రానున్నారు. గత ఏడాది(2020) డిసెంబర్ 18న కేబినెట్ సమావేశం జరిగింది. దానికి జగన్ అటెండ్ అయ్యారు. ఆ తర్వాత సచివాలయానికి వెళ్లింది లేదు. సుదీర్ఘ విరామం తర్వాత హైపవర్ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ క