Home » safe
ప్రపంచంలో అంద వికారమైన శునకాల కాంపిటేషన్ కాలిఫోర్నియాలో జరిగింది. 'స్కూటర్' అనే డాగ్ ఇందులో విజేతగా నిలిచింది. శునకాల దత్తతపై అవగాహన కల్పించడం కోసమే ఏటా ఈ పోటీలు నిర్వహిస్తారని తెలుస్తోంది.
ప్రమాదానికి గురైన కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో ఆంధ్రపదేశ్ వాసులు ప్రయాణిస్తున్నారు. వీరి క్షేమంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్న క్రమంలో పలువరు క్షేమంగానే ఉన్నారని కొద్దిపాటి గాయాలతో బయటపడ్డారని సమాచారం అందింది.
Drinking Water: తాగే మంచినీరు సురక్షితమేనా?
బరువు పెరగకుండా చూడటంలో ఆహారం, జీవనశైలిలో మార్పలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. అధునిక పోకడలతో కొత్త ఫుడ్ ట్రెండ్ ల కారణంగా బరువు పెరగటంతోపాటు అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకోవాల్సి వస్తుందని గుర్తుం�
సికింద్రాబాద్ లో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాప్ కు గురైన చిన్నారి ఎట్టకేలకు తల్లి ఒడికి చేరింది. చిన్నారి కృతికను మహంకాళి పోలీసులు క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. తమ పాపను క్షేమంగా తీసుకొచ్చిన పోలీసులకు కృతిక పేరెంట్స్ క�
కారుతో సినిమాల్లోలాగా స్టంట్లు చేసేందుకు ప్రయత్నించాడో డ్రైవర్. దీంతో కారు రోడ్డుపై డివైడర్ పైకెక్కి, అవతలి రోడ్డు వైపు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
సూర్యాపేట జిల్లా జి.కొత్తపల్లి వద్ద పాలేరువాగులో చిక్కుకున్న వ్యవసాయ కూలీలను రెస్క్యూ టీమ్స్ సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో.. వాగులో చిక్కుకుపోయిన 23 మంది కూలీలను ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కాపాడాయి. మరోవైపు జనగామ జిల్�
రెండు రోజుల క్రితం అమర్నాథ్లో కుంభ వృష్టి కురిసిన సంగతి తెలిసిందే. దీని వల్ల వరద ముంచెత్తి 17 మంది మరణించగా, వంద మందికిపైగా గాయపడ్డారు. మరికొంతమంది గల్లంతయ్యారు. ప్రస్తుతం అక్కడ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.
ఛత్తీస్ఘడ్లోని పిహ్రిద్ గ్రామానికి చెందిన రాహుల్ సాహు అనే బాలుడు శుక్రవారం సాయంత్రం బోరుబావిలో పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యుల సమాచారంతో అధికార యంత్రాంగం రక్షణ చ్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు అధికారులు నిరంతరం బాలుడిని �
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జర్జంగిలో పాపను గుర్తించారు. కవిటి మండలం వరకకు చెందిన మాదిన రాజేష్కుమార్, మాదిన లక్ష్మి, మరో మహిళ పసిపాపను కారులో తరలిస్తుండగా గుర్తించారు.