Home » Sai Supriya Case
విజయనగరం గృహనిర్బంధం వ్యవహారంలో మరో ట్విస్ట్ బయటపడింది. లాయర్లు గోదావరి మధుబాబు, గోదావరి దుర్గాప్రసాద్ ఇంటి ముందు సాయి సుప్రియ తోడికోడలు పుష్పలత ఆందోళనకు దిగింది.
విజయనగరం గృహ నిర్బంధం కేసులో వివాహితకు విముక్తి లభించింది. 14 ఏళ్ల తర్వాత బయటి ప్రపంచాన్ని చూసిన సాయి సుప్రియ ఆనందానికి అవధులు లేవు. చాలా కాలం తర్వాత తల్లిదండ్రులను కలవడంతో ఆమె సంతోషం వ్యక్తం చేస్తోంది. అత్తింట నిర్బంధం నుంచి విడిపించినందుక