Home » saidharam tej
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) తన మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్(Saidharam Tej) తో కలిసి నటిస్తున్న చిత్రం బ్రో.
తాజాగా ఈ సినిమా నుంచి దర్శకుడు సముద్రఖని అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. బ్రో టీజర్ త్వరలోనే రిలీజ్ చేస్తామని, టీజర్ అప్డేట్ కూడా ఇస్తామని ప్రకటించారు.
తాజాగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోయిన్స్ స్వాతి తో కలిసి ఓ మ్యూజికల్ ఆల్బమ్ చేస్తున్నాడు. రిపబ్లిక్ డే రోజు దీనిపై అప్డేట్ ఇస్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు..........
రోడ్డు ప్రమాదం కారణంగా ఏడాది పాటు ఇంటికే పరితమైన సాయిధరమ్ తేజ్.. ఇప్పుడు తన 15వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే సగభాగం షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ నేడు టైటిల్ గ్లింప్స్ ని విడుదల చేశారు మేకర్స్. �
రామ్ చరణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నితిన్, రవితేజ ఈ మాస్ హీరోలందరూ సివిల్ సర్వెంట్స్ గా మారిపోయారు. అందరి మాట ఒకటే పబ్లిక్ సర్వీస్.. ఇంతకీ ఎక్కడ, ఎప్పుడు లాంటి..
ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోల కొడుకులు హీరోలుగా వచ్చారు. కాని ఇటీవల అల్లుళ్ళు వారసులుగా వస్తున్నారు. కొంతమంది స్టార్స్ అల్లుళ్ళు ఇప్పటికే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటే మరి..........
ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్న యువ నటుడు సాయిధరమ్ తేజ్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు.
తాజాగా ఈ మెగా మేనల్లుడు పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నాడు. దీపావళి సందర్భంగా చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్లతో పాటు మెగా హీరోలంతా కలిసి సాయి ధరమ్ తేజ్ కి స్పెషల్ ట్రీట్ ఇచ్చారు
'రిపబ్లిక్' సినిమా చూసి సినీ, రాజకీయ ప్రముఖులు సినిమా గురించి, దేవా కట్టా గురించి ప్రశంశిస్తున్నారు. ఇలాంటి కథతో దేవా కట్టా కమర్షియల్ గా కూడా విజయం సాధించాడు. 'రిపబ్లిక్' సినిమా
వైసీపీ నాయకులు రిలీజ్ రోజున కొన్ని చోట్ల ఈ సినిమాని అడ్డుకున్నారు. థియేటర్ల బయట ధర్నాలు చేశారు. తాజాగా ఈ సినిమాకి మరో కష్టం ఎదురయ్యింది.