Home » salaries hike
ఈ కేటగిరి విద్యాసంస్థల్లోని పీజీటీ ల వేతనాలను రూ.25వేల నుంచి రూ.31,250కు పెంచింది.
పెంచిన జీతాలు 2023 ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. దీని ప్రకారం ప్రతి ఎంపీకి రెండేళ్ల బకాయిలు కూడా రానున్నాయి.
పనితీరు ఆధారంగా ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది.
ప్రభుత్వం నిజాయితీగా ఉన్న విషయం చెబుతోంది. రాజకీయ అజెండాకు అంగన్ వాడీలు బలికావద్దు. జగన్ ను లక్ష్యంగా చేసుకుని రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తున్నారు.
ఐదు వేల వేతనానికే ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్న వలంటీర్లు.. పది వేలు అందుకంటే మరింత విధేయత చూపిస్తారనేది అధికార పార్టీ వ్యూహం.
Salaries Hike: జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్ సహా అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీల్లో పని చేస్తున్న కార్మికులకు లబ్ది చేకూరనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,06,474 మంది పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంచాయతీరాజ్, స్థానిక సంస్థల సభ్యుల గౌరవ వేతనాలను పెంచింది. 30 శాతం గౌరవ వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్పంచ్ లు, జెడ్పీటీసీ,
ఏపీలో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల అర్చకులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్చకుల జీతాలను 20 శాతం పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ముఖ
సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక హామీలను ఒక్కొక్కటిగా నిలుపుకుంటున్నారు. సంక్షేమ పథకాలు మొదలుకుని జీతాల పెంపు వరకు అన్నీ నెరవేరుస్తున్నారు. అటు ఉపాధి కల్పన
టీటీడీ నూతన పాలకమండలి మరోసారి సమావేశం కాబోతోంది. సెప్టెంబర్ లో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు తొలి సమావేశం జరిగినా అనేక కీలక నిర్ణయాలు వాయిదా పడ్డాయి.