Home » Sale
హైదరాబాద్ లో క్రికెట్ టికెట్స్ అమ్మకాలపై మరోసారి వివాదం రేగింది. వన్డే మ్యాచ్ క్రికెట్ టికెట్స్ విక్రయాల్లో గందరగోళం నెలకొంది. ఈ నెల 18న ఇండియా-న్యూజిలాండ్ వన్డే క్రికెట్ మ్యాచ్ కు సంబంధించి ఆన్ లైన్ క్రికెట్ టికెట్ల అమ్మకాలు ఇవాళ్టితో ముగి
రైతులకు శుభవార్త. పంటలకు వినియోగించే పురుగు మందుల కోసం ఫెర్టిలైజర్ షాప్ దగ్గరికి వెళ్లవలిసిన అవసరం లేదు. ఇక మీ ఇంటి వద్దకు వచ్చి పురుగు మందులు ఇస్తారు. బట్టలు, ఇతర వస్తువులను ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తున్నట్లుగానే పురుగు మందులను కూడా ఆన్లై�
వాస్తవానికి ఈ గ్రామాన్ని మూడు దశాబ్దాల క్రితమే వదిలిపెట్టారు. గ్రామంలోని బిల్డింగులు కూలిపోయే దశలో ఉన్నాయి. ఈ గ్రామాన్ని 2000 ఏడాదిలో దాలిసియా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి కొనుగోలు చేశాడు. అయితే ఈ గ్రామాన్ని టూరిజం స్పాటుగా మారుద్దామని అను�
ఢిల్లీ పరిధిలో టపాసులపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. తాజా నిబంధనల ప్రకారం.. టపాసులు కాల్చినా, అమ్మినా, తయారు చేసినా, రవాణా చేసినా రూ.200 నుంచి రూ.5,000 వరకు జరిమానాతోపాటు, జైలు శిక్ష విధిస్తారు.
షావర్మా అమ్మకాలపై కొత్త రూల్స్ విధించింది కేరళ సర్కార్. ఇకపై షావర్మా అమ్మాలంటే ఏ హోటల్, రెస్టారెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయినా సరే తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలి. లేకుంటే రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు.
ప్రకృతి ఒడిలో కొలువుతీరినట్లుండే ఒక అందాల ద్వీపం.. అందులో ఒక ఇల్లు.. పక్కనే ఒక లైట్ హౌస్.. చుట్టూ సముద్రం.. వాహ్ ఊహించుకోవటానికే ఎంత హాయిగా ఉందో కదా..మరి దాన్ని సొంతం చేసుకోవాలనుకునేవారికి సువర్ణ అవకాశం. అతితక్కువ ధరకే ఈ అందాల ద్వీపాన్ని సొంతం �
బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి భారీ స్పందన లభించింది. ఫ్లాట్ల విక్రయానికి హెచ్ఎండీఏ నోటిఫికేషన్ ఇవ్వగా భారీగా దరఖాస్తులు వచ్చాయి. బండ్లగూడలోని 2వేల 246 ఫ్లాట్ల కొనుగోలుకు 33వేల 161 దరఖాస్తులు వచ్చాయి.
రాజధాని అమరావతి భూములను అమ్మాలని నిర్ణయించింది. 600 ఎకరాల రాజధాని భూముల విక్రయానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఓరి ద్యావుడో..ఒకే ఒక్క ఆలూ చిప్ ధర రూ.1.63 లక్షలు..!! ఏంటీ షాక్ అయ్యారా? దీని ప్రత్యేకత ఏమిటంటే..
పాత ఇంటితో పాటు మాజీ భర్తను అమ్మకానికి పెట్టిందో మహిళ.. ధర ఎంతంటే..