Salem-Bengaluru National Highway

    తమిళనాడులో దూసుకెళ్లిన లారీ : నలుగురు మృతి, 7గురికి గాయాలు

    December 13, 2020 / 12:27 PM IST

    Four killed Seven injured after truck rams into vehicles in Dharmapuri : తమిళనాడులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై లారీ బ్రేకులు ఫెయిలవటంతో వాహనాలపైకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. 14 వాహనాలు ధ్వంసం అయ్యాయి. రోడ్డుపై దృశ్యాలు హృదయవి�

10TV Telugu News