sales

    చైనాలో 500కి పైగా సినిమా థియేటర్లు రీఓపెన్… ప్రేక్షకులు లేరు

    March 23, 2020 / 06:18 PM IST

    చైనాలో కరోనా వైరస్ ముప్పు తగ్గడంతో 500 కి పైగా సినిమా థియేటర్లను తిరిగి తెరిచారు. ఆర్థిక ప్రచురణ కైక్సిన్ ప్రకారం, ఇప్పుడు 507 సినిమా థియేటర్లు తెరిచి ఉన్నాయి.

    కిక్కే కిక్కు.. మహిళల కోసం మద్యం షాపులు ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం

    February 27, 2020 / 08:05 PM IST

    మద్యం తాగే అలవాటున్న మహిళలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. కమల్ నాథ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం ప్రత్యేకంగా మద్యం షాపులు

    AAP గెలుపు..బిర్యానీలకు ఫుల్ డిమాండ్

    February 12, 2020 / 07:58 PM IST

    దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి అధికారి చేజక్కించుకుంది ఆప్ పార్టీ. మూడోసారి సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే..ఎన్నికల అనంతరం కొత్త వార్త వెలుగులోకి వచ్చింది. ఆప్ విజయం దాదాపు ఖరారైందన్న విషయం రావడంతోనే..బ�

    చికెన్, మటన్ అమ్మకాలపై నిషేధం.. ఎవరూ తినొద్దని ఆదేశం

    February 11, 2020 / 01:41 PM IST

    పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నాన్ వెజ్(చికెన్, మటన్) అమ్మకాలపై నిషేధం విధించారు అధికారులు. వారం రోజుల పాటు నాన్ వెజ్ అమ్మకాలు ఆపేయాలన్నారు. అంతేకాదు..

    కరోనా వైరస్ : ఆ బీర్ సేల్స్ ఢమాల్..ఎందుకు ?

    January 29, 2020 / 04:29 AM IST

    కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో మొదలైన ఈ వైరస్..మెల్లిమెల్లిగా ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. చైనాలో వుహానాలో ఈ వైరస్ ధాటికి చాలా మంది చనిపోతున్నారు. 110 మంది వరకు మృతి చెందినట్లు అంచనా. అయితే..ఓ బీర్ కంపెనీ మాత్రం తల పట్టుకొంటోంది. ఇదే�

    8.4శాతం తగ్గిన కార్ల అమ్మకాలు..12.5శాతం తగ్గిన ఉత్పత్తి

    January 10, 2020 / 10:51 AM IST

    గతేడాది డిసెంబర్ లో దేశీయ మార్కెట్లో  మొత్తం ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 8.4శాతం పడిపోయినట్లు శుక్రవారం సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్(SIAM)తెలిపింది. గత డిసెంబర్ లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు(ప్యాసింజర్ కార్లు,యుటిలిటి వెహి�

    జస్ట్ 4గంటల్లో 5వేల కిలోలు అమ్మకం : వామ్మో ఉల్లి

    December 8, 2019 / 11:44 AM IST

    తిరుపతిలో ఉల్లి అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. జస్ట్ 4 గంటల్లో 5 టన్నుల(5వేల కిలోలు) ఉల్లిపాయలు అమ్ముడుపోయాయి. కనీవిని ఎరుగని రీతిలో ఉల్లి అమ్ముడుపోవడం

    ఉల్లిపై ఏపీ ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్

    December 3, 2019 / 09:31 AM IST

    ఆకాశాన్ని అంటుతున్న ఉల్లి ధరలతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్కెట్ లో కిలో ఉల్లి ధర రూ.100 పలుకుతోంది. దీంతో ఉల్లి కొనే సాహసం చేయలేకపోతున్నారు. పేద,

10TV Telugu News