Home » Samatha Murthy
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో నేటి నుంచి ఈనెల 12 వరకు సమతా కుంభ్ -2023 బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి సర్వం సన్నద్ధమైంది. ఈ పన్నెండు రోజులు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో ప్రత
నాలుగు రోజుల పాటు ఆరాధనా సౌకర్యానికి సందర్శకులకు ప్రవేశం లేదని వెల్లడించింది. ఏప్రిల్ 2 ఉగాది నూతన సంవత్సర శోభతో, సమతామూర్తి, సువర్ణమూర్తి, దివ్యదేశ సందర్శనం తిరిగి ప్రారంభం..
120 కిలోల స్వర్ణమూర్తి కావడం.. అంతేగాకుండా అలంకారణకు ఐదారు కిలోల బంగారు ఆభరణాలను కూడా వినియోగించారు. ప్రస్తుతం స్వర్ణమూర్తి విలువ 75 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. అందుకే...
ఈనెల 2 నుంచి అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి రోజు నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ముచ్చింతల్ లో...
శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొననున్నారు. మరోవైపు సమతామూర్తి సందర్శనకు కేంద్ర అతిథులు, సామాన్య భక్తుల తాకిడి పెరుగుతోంది.
దివ్యక్షేత్రంలో నిర్మించిన 108 దివ్య దేశాలను దర్శనం చేసుకుంటే...యావత్తు ప్రపంచంలోని అన్ని దేవాలయాలను దర్శించిన పుణ్యఫలం లభించినట్లేనని చిన్న జీయర్ స్వామిపీ ప్రవచించారు.
జై శ్రీమన్నారయణ నినాదాలతో శ్రీరామనగరం మారుమ్రోగింది. అంగరంగ వైభంగా జరిగిన ఈ వేడుకను చూసేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు...
సమతా సూత్రాన్ని లోకానికి అందించిన మహానుభావుడు రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో కీలకఘట్టం ఆవిష్కృతం కానుంది. ముచ్చింతల్లో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన...
12 రోజుల పాటు ఒక్కో ఇష్టిని చేయడం జరుగుతుందని వేద పండితులు వెల్లడించారు. యాగ పరిరక్షణ కోసం సంతానప్రాప్తి వైనతేయేష్టి కోసం చేస్తుంటారని, గరుత్ముండు సంతాన ప్రాప్తిని కలిగించడంలో...
భగవత్ శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవ ఏర్పాట్లకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు.