Home » Samsung Galaxy
సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ భారత మార్కెట్లో త్వరలో లాంచ్ కానుంది. ఈ శాంసంగ్ M13 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కాకముందే ఫీచర్లు లీక్ అయ్యాయి.
సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ నుంచి 2021 ఏడాదిలో కొత్త ట్యాబ్ వస్తోంది. భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ Tab A8 (2021) ట్యాబ్ లాంచ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది.
సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ 2022 మొట్టమొదటి ఫ్లాగ్ షిప్ 5G స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. అదే.. Samsung Galaxy S21 FE స్మార్ట్ ఫోన్..
శాంసంగ్ కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టింది. శాంసంగ్ గెలాక్సీ A03s కోర్ మోడల్ రిలీజ్ చేసింది. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఎప్పటినుంచి సేల్ ప్రారంభమయ్యే తేదీని ప్రకటించలేదు.
శామ్ సంగ్ గెలాక్సీ M సిరీస్ లో సరికొత్త ఫోన్ ను మార్కెట్ లో విడుదల చేసింది. శామ్సంగ్ గెలాక్సీ M సిరీస్, M32 5G పేరిట కొత్త మిడ్ - బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లో అనేక ఫీచర్లు ఉన్నాయి.
దక్షిణ కొరియా కంపెనీ శామ్సంగ్ ఈ సంవత్సరం అతిపెద్ద లాంచ్ ఈవెంట్ను నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమం ఈరోజు(11 ఆగస్ట్ 2021) రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుంది. శామ్సంగ్ అధికారిక వెబ్సైట్లో దీని ప్రత్యక్ష ప్రసారం ప్లే అవ్వనుంది.
ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ నుంచి మూడు కొత్త గెలాక్సీ స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయి. 2021 ఏడాదిలో మొబైల్ మార్కెట్లో బెస్ట్ ఫోన్లలో ఒకటిగా అట్రాక్ట్ చేస్తున్నాయి. అవే.. శాంసంగ్ గెలాక్సీ S21, శాంసంగ్ గెలాక్సీ S21ప్లస్, శాంసంగ
మీరు శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ వాచ్ యూజర్లా? మీ వాచ్లో Hand Wash అనే కొత్త యాప్ చూశారా? కరోనా సమయంలో చేతులు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకునేందుకు ఈ యాప్ ఎప్పుడూ మీకు గుర్తు చేస్తుంటుంది.
ప్రముఖ సౌత్ కొరియన్ మొబైల్ దిగ్గజం శాంసంగ్ నుంచి ఫస్ట్ ఫొల్డబుల్ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. మే నెల రెండో వారంలో అధికారికంగా శాంసంగ్ ‘గెలాక్సీ ఫోల్డ్’లాంచ్ కానుంది.
సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లలోకి వచ్చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎ20 సిరీస్ ను శుక్రవారం రిలీజ్ చేసింది. వచ్చే వారం నుంచి దేశ మొబైల్ మార్కెట్లలో శాంసంగ్ ఎ20 డివైజ్ అందుబాటులోకి రానుంది.