Home » Samsung
దక్షిణ కొరియాకి చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్, భారత్ లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోందా? చైనా స్మార్ట్ ఫోన్ ఉత్పత్తిదారులను దెబ్బతీసేలా వ్యూహాలు రచిస్తోందా? భారత్ లో రూ.3లక్షల కోట్ల విలువైన పరికరాల ఉత్పత్తికి ప్రణాళికల�
సౌత్ కొరియా స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ నుంచి కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది.. భారత మార్కెట్లోకి జూలై 30న కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయింది. శాంసంగ్ గెలాక్సీ M31S మోడల్ రెండు వేరియంట్లలో మార్కెట్లోకి కంపెనీ లాంచ్ చేసింది. వచ్చే ఆగస్ట్ 6వతేది ను
గెలాక్సీ స్మార్ట్ వాచ్ లు.. అదీ ఇండియాలో తయారైనవి లాంచ్ చేస్తున్నట్లు శాంసంగ్ ప్రకటించింది. దీంతో పాటుగా శాంసంగ్ గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2 4జీ అల్యూమినియం ఎడిషన్ కూడా లాంచ్ చేసింది. ఇండియాలో తయారైన శాంసంగ్ ఫస్ట్ స్మార్ట్ వాచ్ ఇదే. ఇండియన్ మార్�
కోవిడ్-19 ప్రభావం ఆర్ధిక వ్యవస్థలపై భాగా పడింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరుతున్నాయి. ఈ క్రమంలో భారత్లో ఈ నెల 25 వరకూ స్మార్ట్ఫోన్ల తయారీని నిలిపివేయాలని Samsung, Oppo, Vivo మొబైల్�
కొరియన్ ఫోన్ శాంసంగ్ను భారత్లో బాయ్కాట్ చేయాలంటూ మొబైల్ రిటైలర్లు ఆందోళన చేస్తున్నారు. ‘మా నిరసనను డిజిటల్ పోస్టు ద్వారా.. షోరూంలలోని శాంసంగ్ ఫోన్లపై నల్లని ముసుగులు వేసి నిరసన తెలియజేస్తామని, శాంసంగ్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఎటువంటి ల
ఇదంతా స్మార్ట్ ఫోన్ యుగం. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ మార్కెట్ భారీగా విస్తరిస్తోంది. ఒకప్పుడు ఫీచర్ ఫోన్లకు పరిమితమైన ప్రపంచ దేశాల్లో ఒకటిగా ఉన్న భారత్.. స్మార్ట్ ఫోన్ల రాకతో మొబైల్ మార్కెట్ కు ఫుల్ డిమాండ్ పెరిగింది. మార్కెట్లోకి స్మా�
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో మళ్లీ వచ్చేసింది. మరోసారి భారీ ఆఫర్లు తీసుకొచ్చింది. రిప్లబిక్ డే ని పురస్కరించుకుని స్పెషల్ సేల్స్ చేపట్టింది. జనవరి
దేశంలో మొబైల్ తయారీ సంస్థలకు భారత్ ప్రోత్సాహాకాలను అందించాలని యోచిస్తోంది. దేశంలో మొబైల్ ఫ్యాక్టరీలను స్థాపించేలా ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు మొబైల్ హ్యాండ్సెట్ తయారీదారులకు సబ్సిడీ రుణాలు అందించే ప్రణాళికను పరిశీలిస�
అచ్చం మనష్లుల్లానే మాట్లాడుతాయి..సాటి వారిపై సానుభూతి కూడా చూపిస్తాయి. కానీ మనుషులు కాదు..వారే కృతిమ మానవులు. అవును నిజం. టెక్నాలజీ రోజు రోజుకు విస్తరిస్తోంది. అందులో భాగంగా కొత్త కొత్త ఆవిష్కరణలు వచ్చేస్తున్నాయి. శామ్ సంగ్ ల్యాబ్స్ నియాన్ ప�
ఇండియాలో మొబైల్ హ్యాండ్ సెట్ ఇండస్ట్రీ నెమ్మదించినట్టు నివేదికలు వస్తున్న తరుణంలో వృద్ధిరేటు క్రమంగా పెరుగుతూ పోతోంది. ఏడాది నుంచి ఏడాదికి 8శాతం మేర పెరిగినట్టు నివేదికలు సూచిస్తున్నాయి. లేటెస్ట్ సీఎంఆర్ ఇండియా మొబైల్ హ్యాండ్ సెట్ మార్క�