Home » Sanatan Dharma
సనాతన ధర్మంపై దృష్టి మరల్చి కేంద్రం తమ పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. సనాతన ధర్మం అంశంపై పోరాడాలని ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు సూచించడం వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం ఇదేనని అన్నారు సీఎం స్టాలిన్.
దక్షిణ భారతదేశంలోని ఒక నిర్దిష్ట ప్రాంతం.. మతంపై భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉండవచ్చు. వారికి వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవచ్చు. అది ద్రావిడ సంస్కృతిలో భాగం కావచ్చు. అయితే దానిని తనలోనే ఉంచుకోవాలి
స్త్రీలను అణిచివేయడం సనాతన ధర్మమా..? అసలు సనాతనధర్మం అంటే ఏమిటో బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. ఏపీ బీజేపీ కార్యదర్శి పురంధేశ్వరి ఎన్టీఆర్ వారసురాలా? ఆర్ఎస్ఎస్ వారసురాలా? అని ప్రశ్నించారు. కార్పొరేట్లకు అప్పజెప్పడం సనాతన �
ప్రస్తుతం మన దేశం సానుకూల దిశలో పయనించడానికి కృషి చేస్తున్న సమయం ఇది. అయితే అది కొందరికి ఇష్టం లేదు. ఈ విజయాలపై భారతదేశం, భారతీయత, ఇక్కడి సనాతన సంప్రదాయం వైపు వేలెత్తి చూపే పని జరుగుతోంది
తమిళనాడు అధికార పార్టీ డీఎంకేని ఆయన డెంగీ, మలేరియా, కోసుగా అభివర్ణించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్, డీఎంకే ఎంపీ ఏ రాజా సనాతన ధర్మానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏకీభవించడం లేదని పవన్ ఖేరా అన్నారు.
నన్ను షర్టు విప్పి లోపలికి రమ్మన్నారు..ఇది అమానవీయం కదా..అంటూ భారత్ లో సనాతన ధర్మం గురించి వివాదం కొనసాగుతున్న క్రమంలో సీఎం సిద్ధ రామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సనాతన ధర్మంపై కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఎట్టకేలకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మౌనం వీడారు. ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
మలేరియా, డెంగ్యూ వంటి వాటివని తరిమికొట్టాలని ఉదయనిధి స్టాలిన్ మృదువుగా చెప్పారు. నిజానికి అవి హెచ్ఐవీ, కుష్ఠువ్యాధి లాంటివి. కాకపోతే ఈ వ్యాధులకు సామాజిక కళంకం లేదు. అయినప్పటికీ వాటిని అసహ్యంగా చూస్తారు. సనాతన ధర్మం అంత కంటే కూడా ఎక్కువే
సనాతన ధర్మం వ్యాఖ్యలపై హిందూ సంస్థ సంచలన పోస్టర్ వేసింది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నాయకుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్కు చెంపదెబ్బ కొట్టిన వారికి రూ.10 లక్షల నగదు �