Sand Mafia

    రాష్ట్రాలకు ఇసుక సరఫరాపై నిషేధం..ఏపీ కేబినెట్ నిర్ణయం

    September 4, 2019 / 10:25 AM IST

    ఇసుక సరఫరాపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. టన్ను ఇసుక రూ. 375 ఖరారు చేసింది. కిలోమీటర్, రవాణా ఖర్చు రూ. 4.90, పది కిలోమీటర్ల లోపు ఉంటే ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా జరుగనుంది. సెప్టెంబర్ 04వ తేదీ బుధవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో క

    ఇసుక మాఫియా : వీఆర్వోల తలలు పగులగొట్టారు

    May 15, 2019 / 06:52 AM IST

    ఏపీలో ఇసుక మాఫియా రెచ్చిపోతూనే ఉంది. అక్రమంగా ఇసుకను తరలిస్తుంటే..ఊరుకోమని..కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్న మాటలు ఉట్టివేనని పలు ఘటనలు నిరూపిస్తున్నాయి. ఇటీవలే ఓ కానిస్టేబుల్‌పై రెచ్చిపోయిన ఇసుక మాఫియా..తాజాగా అధికారులపై దాడికి పాల్పడడ

    కడపలో ఇసుక మాఫియా బరితెగింపు : కానిస్టేబుల్‌ను ట్రాక్టర్‌తో ఢీకొట్టారు

    April 28, 2019 / 05:41 AM IST

    ఇసుక మాఫియా బరి తెగించింది. మా ట్రాక్టర్లనే అడ్డుకుంటావా ? అంటూ ఓ కానిస్టేబుల్‌పైకి ట్రాక్టర్‌ను పోనిచ్చారు. అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా కానిస్టేబుల్ అడ్డుకోవడంతో ఈ ఘటన చోటు చేసుంది. ఇసుక మాఫియా ఎంతటి తీవ్రస్థాయిలో ఉందో ఈ ఘటనే ఉదాహరణ. ఏపీల

    ఇసుక మాఫియాకు పెనాల్టీలు ఉండవా

    April 25, 2019 / 03:24 PM IST

    ఇసుక అక్రమార్కుల కోరలు పీకుదామనుకున్న జాతీయ హరిత ట్రిబ్యూనల్  ఆదేశాలు .. ఇప్పుడు అమలౌతాయా లేదోనన్న అనుమానాలు వ్యక్తం అవుతోంది. జరిమానా చెల్లించేందుకు ఇంకా పదిరోజులు మాత్రమే సమయం ఉండడంతో .. సంబంధిత శాఖలు నోటీసులు ఇవ్వాలా వద్దా అని .. మీన మేషా

10TV Telugu News