Home » Sand Mafia
టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించడమే దీనికి కారణం. వైసీపీ నేతల మట్టి దోపిడీని నిరసిస్తూ టీడీపీ నేతలు చలో అనుమర్లపూడికి పిలుపునిచ్చారు.
గుడివాడలో బరితెగించిన మట్టి మాఫియా
ఇసుక మాఫియాకు మావోయిస్టులు లేఖరాశారు. కాంట్రాక్టర్ల తీరు మార్చుకోకపోతే ఫలితాలు తీవ్రంగా ఉంటాయని.. శిక్ష తప్పదని హెచ్చరిస్తు లేఖ రాశారు.
ఏపీలో ఇసుక బంగారమైపోయింది అంటే నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఇసుకకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇసుకకు ఎంత డిమాండ్ ఉందంటే.. ఏకంగా దొంగతనాలకు
ఇసుక మాఫియాపై టీడీపీ చార్జిషీట్ దాఖలు చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక మాఫియా చేశారని ఆరోపిస్తూ చార్జిషీటు తయారు చేశారు. ఇందులో 60మంది అధికార పార్టీ
నెల్లూరు జిల్లాలో ఇసుక మాఫియాపై వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్ లైన్ లో ఇసుక కోసం అప్లై చేసుకునేందుకు యత్నిస్తుంటే ‘నో స్టాక్’ అని రావటంతో ఆయన ఫైర్ అయ్యారు. నెల్లూరు రూరల్ పొట్టేపాడు ఇసుక రీచుల్లో మా
ఏపీ సీఎం జగన్ వంద రోజుల పాలనపై జనసేన రిపోర్ట్ విడుదల చేసింది. 9 అంశాలపై 33 పేజీలతో కూడిన బుక్ లెట్ ను జనసేనాని పవన్ విడుదల చేశారు. ''పారదర్శకత దార్శనికత
ఏపీ సీఎం జగన్ వంద రోజుల పాలనపై జనసేన పార్టీ రిపోర్ట్ విడుదల చేసింది. 9 అంశాలపై 33 పేజీలతో కూడిన బుక్ లెట్ ను విడుదల చేశారు జనసేనాని పవన్. ''పారదర్శకత
ఇసుక విధానంలో ఎట్లాంటి పరిస్థితుల్లో అవినీతి ఉండకూడదు..ప్రజలకు ఇబ్బందులు కలుగకూడదు..అంటూ సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అక్రమ ఇసుక రవాణాను అడ�