-
Home » Sangam dairy
Sangam dairy
సంగం డెయిరీపై విషప్రచారం.. పాల ఉత్పత్తిదారులకు ఒక్క పైసా ఎగ్గొట్టలేదు : డైరెక్టర్స్
దురదృష్టవశాత్తు ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబంపై అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. ఎవరైతే ఫిర్యాదు చేశారో అతనికి అన్ని బకాయిలు చెల్లించామని తెలిపారు.
Sangam Dairy : సంగం డైరీ చైర్మనే ట్రస్ట్ వ్యవహారాలు చూసుకుంటారు-ధూళిపాళ నరేంద్ర
సంగం డైరీ చైర్మన్గా ఇక నుంచి ఎవరు ఉంటారో వారే డీవీసీ(ధూళిపాళ వీరయ్యచౌదరి)ట్రస్ట్ బాధ్యతలు కూడా చూసుకుంటారని టీడీపీ నాయకుడు ధూళిపాళ నరేంద్ర చెప్పారు.
TDP Leader Dhulipalla Narendra : ధూళిపాళ్ల నరేంద్ర పై విజయవాడలో తాజాగా మరో కేసు
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పై విజయవాడ పటమట పోలీసుస్టేషన్లో ఈరోజు కేసు నమోదయ్యింది.
సంగం డెయిరీ స్వాధీనం జీవో రద్దు చేసిన హైకోర్టు
Sangam Dairy: గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీలో కేసులో ఏపీ ప్రభాత్వానికి షాక్ తగిలింది. సంగం డెయిరీ పరిశ్రమను తమ అధీనంలోకి తీసుకోవాలని భావించిన ప్రభుత్వం నిర్ణయానికి ఆటంకం కలిగింది. సంగం డెయిరీని తమ ఆధీనంలోకి తీసుకు వస్తూ ప్రభుత్వం విడుదల
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్
Sangam Dairy : సంగం డెయిరీపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
సంగం డెయిరీ అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సంగం డెయిరీ యాజమాన్య హక్కులను మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
Milk Price : సామాన్యుడిపై మరో భారం.. పెరిగిన పాల ధరలు.. ఏప్రిల్ 1 నుంచి అమలు
Milk Prices Rise : ఏప్రిల్ 1 అంటే చాలు.. ప్రజలు భయపడే రోజుగా చెప్పాల్సి వస్తుంది. జనాలకు ఇది ఏమాత్రం నచ్చని డేట్ అనుకోవచ్చు. ఎందుకంటే.. ఏప్రిల్ 1 నుంచి చాలా వస్తువుల ధరలు పెరుగుతాయి. ఆర్థికంగా భారం పెరుగుతుంది. జేబుకి చిల్లు పడుతుంది. ఈ సంవత్సరం కూడా ఏసీలు, ట�
ధూళిపాళ్ల Vs కిలారి రోశయ్య : సంఘం డెయిరీ, అమూల్ మద్య వివాదం
Sangam Dairy, Amul Controversy : అమూల్ ఆయుధాన్ని విపక్ష నాయకుడిపై ఎక్కు పెట్టాలని చూస్తున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యే. బినామీలతో డెయిరీని నడుపుతూ లాభాలు పంచుకుంటున్నారని ఎమ్మెల్యే అంటుంటే… కాదు కాదు నిజమైన రైతులతోనే నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే అంటున్నారు
గుంటూరు సంగం డెయిరీపై వైసీపీ కన్ను
భారతదేశంలో పాల డెయిరీ వ్యవస్థలో ఏపీకి చెందిన సంగం డెయిరీ అగ్రస్ధానంలో ఉంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 10వేల కుటుంబాలకు దీని ద్వారా ఉపాధి లభిస్తోంది. 2వేల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులున్నాయి. సంస్థ ఆవిర్భావం నుంచి టీడీపీకి చెందిన వారే డెయిరీ �