-
Home » SANITIZATION
SANITIZATION
Ravikishan : గ్రామంలో స్వయంగా శానిటైజ్ చేసిన ప్రముఖ నటుడు,ఎంపీ రవికిషన్
కరోనా ఉద్ధృతి వేళ ఉత్తర్ప్రదేశ్లోని ఓ గ్రామంలో శానిటైజేషన్ పనుల్లో ప్రముఖ నటుడు, గోరఖ్ పూర్ బీజేపీ ఎంపీ రవికిషన్ స్వయంగా పాల్గొన్నారు.
11నెలల తర్వాత తెలంగాణలో తెరుచుకున్న విద్యా సంస్థలు.. వారి అనుమతి ఉంటేనే స్కూల్లోకి ఎంట్రీ
schools, colleges reopen in telangana: చాలా రోజుల తర్వాత తెలంగాణలో బడి గంట మోగింది. పాఠశాలలు, కళాశాలలు రీఓపెన్ అయ్యాయి. విద్యార్థులు ఇవాళ్టి(ఫిబ్రవరి 1,2021) నుంచి బడి బాట పట్టారు. కరోనా లాక్ డౌన్ కారణంగా 2020 మార్చిలో విద్యా సంస్థలు మూతపడ్డాయి. సాధారణంగా జూన్ 2వ వారం నుంచి స
నేటి నుంచి పల్స్ పోలియో.. హైదరాబాద్లో నాలుగు రోజులు
Pulse polio vaccination : ఓ వైపు కోవిడ్ కట్టడికి వ్యాక్సినేషన్ దేశ వ్యాప్తంగా జరుగుతోంది. మరోవైపు ఇవాళ్టి నుంచి పల్స్ పోలియో వ్యాక్సినేషన్ జరగనుంది. పల్స్ పోలియో కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది. మూడు రోజుల పాట�
పిలవకపోయినా వస్తారు : పెళ్లి జరగాలంటే పోలీసులు ఉండాల్సిందే
Delhi : Gurgaon Cops To Attend Wedding : పిలవని పేరంటానికి వెళతామా ఏంటీ? అనేవారు పెద్దలు. పిలవని పేరంటానికి వెళితే అవమానాలు తప్పవని పెద్దలు చెప్పిన సామెత. కానీ ప్రస్తుతం పోలీసులు మాత్రం పిలవకపోయినా ఎక్కడ పెళ్లి జరిగితే అక్కడకు మేం వచ్చేస్తామంటున్నారు. వధూవరులకు గ�
ఎర్రకోట శానిటైజ్..సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ..పంద్రాగస్టు వేడుకలు
కరోనా ఎఫెక్ట్ పంద్రాగస్టు వేడుకలపై పడింది. ఎర్రకోట నుంచి జరిగే కార్యక్రమాలను తగ్గించారు. విద్యార్థులను అనుమితించలేదు. పరేడ్ నిర్వహించడం లేదు. కొద్ది మంది అతిథులను మాత్రమే అనుమతించారు. సీటింగ్ సిస్టంలో భారీ మార్పులు చేశారు. సోషల్ డిస్టెన్స
కుక్కర్ తో N – 95 ఫేస్ మాస్క్ శానిటైజ్
కరోనా వైరస్ కట్టడి చేసేందుకు ప్రధానంగా మాస్క్ తప్పనిసరిగా మారిపోయింది. ఎన్ – 95 మాస్క్ లు సురక్షతమని భావించి చాలా మంది దానిని ఉపయోగిస్తున్నారు. ప్రతి రోజు బయటకు వెళ్లే వారు మాస్క్ ల విషయంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒక మాస్క్ ఉంటే..దానిని ప�
ధారవిలో వైరస్ మాటు వేసింది.. చిక్కుల్లో ముంబై మహానగరం
ధారవిలో చాలా ఇప్పుడు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అక్కడ కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమైతే ముంబై మహానగరం చిక్కుల్లో పడినట్టే. దీంతో ఇప్పుడు ఇక్కడ అధికార యంత్రాంగం పారిశుద్ధ్యపనులు చేపట్టింది. శానిటైజేషన్ కార్యక్రమాలు వేగవంతం చేసింది. ఇక�
ఆదివారం జనతా కర్ఫ్యూ….మనం ఆరోగ్యంగా ఉంటే ప్రపంచం ఆరోగ్యంగా ఉన్నట్లే
దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోవడంతో ప్రజల్లో తీవ్రభయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో గురువారం(మార్చి-19,2020)భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ జాతినుద్దేశించి మాట్లాడారు. దేశ ప్రజలంతా కలిసి కరోనాపై ఉమ్మడిగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కర�