Home » sanitizers
మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ చేసిన ఓ పనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శానిటైజర్ వాడకంతో ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా లేకపోలేదు. ఒమిక్రాన్ విజృంభిస్తున్న వేళ శానిటైజర్ల వాడకం విషయంలో కొన్ని జాగ్రత్తలు మర్చిపోకుండా పాటించడం అత్యంత అవసరం అంటున్నారు.
Risk to children’s eyes with sanitizers : కరోనా రాకముందు కేవలం డాక్టర్ల దగ్గర మాత్రమే కనిపించే శానిటైజర్.. ఇప్పుడు ప్రతి ఇంటిలోనూ దర్శనమిస్తోంది. కరోనా వైరస్ దరిచేరకుండా ఉండేందుకు శానిటైజర్ ను వాడాలన్న సూచనతో అందరూ విరివిగా వాడుతున్నారు. డాక్టర్�
కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఉండి చికిత్స(హోం ఐసోలేషన్) పొందుతున్న కరోనా బాధితులకు ఇక వారి ఇళ్ల వద్దకే కరోనా కిట్ ను సరఫరా చేస్తుంది. హోం ఐసోలేషన్ లో ఉండేవారికి చికిత్సకు అవసరమైన ఔషదాలు, మాస్కులు,
కరోనా వైరస్ ఎంతో మందిని కష్టాల పాల్జేసింది. ఎన్నో జీవితాలను ఛిద్రం చేసేసింది. ఇంకా వైరస్ విస్తరిస్తునే ఉంది. దీని కారణంగా..లాక్ డౌన్ ప్రకటించారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో…అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. పరిశ్రమలు, దుకాణాలు, చిన్
కరోనా నివారణకు వైద్య సిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నారు. ప్రాణాలకు తెగించి డాక్టర్లు కరోనా రోగులకు చికిత్స చేస్తున్నారు. నర్సులు ఇతర వైద్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. కానీ కొంతమంది.. వైద్య సిబ�
ఇస్రో..అనగానే ఏమి గుర్తుకు వస్తుంది. ఇదేం సమాధానం ? రాకెట్ల తయారీ, అంతరిక్ష ప్రయోగాలు గుర్తుకు వస్తాయి..అంటారు కదా. కానీ..ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న ఇస్రో ప్రస్తుతం శానిటైజర్లు, ఆక్సిజన్ కెనిస్టర్లు తయారీలో నిమగ్నమైంది. కరోనా వైరస్ పై ప్�
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని ఆసరాగా చేసుకుని మాస్క్, శానిటైజర్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఈ నేపథ్యంలో మాస్కులు, శానిటైజర్లు ధరలు ఖరారు అయ్యాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ … కరీంనగర్ పర్యటన వాయిదా పడింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం 2020, మార్చి 21వ తేదీ శనివారం కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే ఈ పర్యటన వాయిదా పడినట్టు సీఎం కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం
తెలంగాణ రాష్ట్రంలో మార్చి 19వ తేదీ గురువారం నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా