Home » SANJAY RAUT
బీజేపీతో పోటీ చేసి, విడిపోయి.. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది శివసేన. ఆ తర్వాత బీజేపీపై శివసేన చేసిన వ్యాఖ్యలు, అందునా సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు అంతా ఇంతా కాదు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టై జైలుకు వెళ్లేప్పు
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జైలు నుంచి విడుదలయ్యారు. మనీ లాండరింగ్కు సంబంధించిన కేసులో అరెస్టైన ఆయనకు బుధవారం ముంబైలోని ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
పాత్రా చాల్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా రూ.11.15 కోట్ల విలువైన వర్షా రౌత్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
‘‘నిజాలు మాట్లాడే వారి నాలుక కోయాలని, గొంతు నొక్కేయాలని ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు అనుకుంటున్నారు. ఇందిరా విధించిన ఎమర్జెన్సీ రోజుల్లో కూడా ఇంతటి భయానక పరిస్థితులు లేవు’’ అని సామ్నా అభిప్రాయపడింది. 1975-77 మధ్యలో విధించిన ఎమర్జెన్సీ సమయంలో
మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు ఈ నెల 4 వరకు ఈడీ కస్టడీ విధిస్తూ ముంబై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సంజయ్ రౌత్ను ఆదివారం రాత్రి ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచి ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు.. విచారణ కోసం రౌత్ను అదుపులోకి తీసుకున్నట్లు సాయంత్రం ప్రకటించారు.
మధ్యంతర ఎన్నికలు వస్తే ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ వంద సీట్లు గెలుస్తుంది. ప్రజలు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఉన్నారు. మా పార్టీపై నమ్మకంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు పార్టీని వీడినంత మాత్రాన శివసేన తన ఓటర్లను కోల్పోయినట్లు క�
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈరోజు మధ్యాహ్నం ముంబైలోని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ముందు హాజరవుతారు.
శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలు కలిసి మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)గా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. తాజాగా శివసేనకు చెందిన ఎమ్మెల్యేలతో ఆ పార్టీ నేత ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేశారు.
నవనీత్ కౌర్ దంపతులపై సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు