Home » SANJAY RAUT
నిరంకుశ బీజేపీ పాలనలో భారతదేశ ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో ఉన్నాయని పేర్కొన్నారు. 2014 నుంచి కేంద్ర సంస్థలను ఉపయోగిస్తున్న తీరుతో ప్రజల్లో వాటి ప్రతిష్ట దిగజారిందన్నారు. దర్యాప్తు సంస్థల స్వయం ప్రతిపత్తి, నిష్పాక్షికత గురించి ప్రశ్నలు త�
ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన సంజయ్ రౌత్, ఇటీవల బీజేపీతోపాటు, సీఎం ఏక్నాథ్ షిండేపై ఆరోపణలు చేస్తున్నారు. శివసేన గుర్తు కోసం రూ.2000 కోట్ల ఒప్పందం కుదిరిందని ఇటీవలే ఆరోపించిన సంజయ్ రౌత్ తాజాగా మరో సంచలన ఆరోపణ చేశారు.
తనకు మద్దతుగా మాతోశ్రీ(ఉద్ధవ్ నివాసం)కి భారీ సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు, అభిమానులు నిర్వహించిన ర్యాలీలో ఉద్ధవ్ థాకరే పాల్గొన్నారు. ఈ ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘‘ప్రధాని మోదీకి ఎన్నికల సంఘం బానిసగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు జరిగినట�
ఫిర్యాదుదారుడి స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన అనంతరం వారెంట్ జారీ చేసిన సెవ్రీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్, తదుపరి విచారణను జనవరి 24కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశం తర్వాత కూడా రౌత్ హాజరుకాలేదని మేథా సోమయ్య తరపు న్యాయవాది వాదించారు. రౌత్కు �
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నాయకత్వానికి 2022 కొత్త వెలుగుని ఇచ్చిందని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. అదే ప్రభ 2023లోనూ కొనసాగితే 2024 లోక్సభ ఎన్నికల్లో దేశంలో రాజకీయ మార్పును చూస్తుందని చెప్పా�
శివసేన చీలిపోయిన అనంతరం ఇరు వర్గాల మధ్య నువ్వా-నేనా అనే పోరు సాగుతోంది. దీనికి తోడు కర్ణాటకతో సరిహద్దు వివాదం ఇరు వర్గాల మధ్య పోరుకు మరింత ఆజ్యం పోసింది. ఈ వివాదంపై అసెంబ్లీ తీర్మానం చేయాలని ఉద్ధవ్ డిమాండ్ చేసిన మర్నాడే సీఎం షిండే అసెంబ్లీల�
చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని మేము అనుకుంటున్నాం. కానీ కర్ణాటక ముఖ్యమంత్రి అగ్గిరాజేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం బలహీనంగా ఉండడం వల్ల సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. చర్చలకు స్వాగతించి, తొందరగా పరిష్కారం చూపితే సరే సరి. లేదంటే మ
సావర్కర్ సిద్ధాంతాన్ని కొంత మంది అంగీకరిస్తారు. కొంత మంది అంగీకరించరు. అయితే తమను తాము సమర్ధించుకునేందుకు ఎవరూ ఎల్లకాలం బతికి ఉండరు. అది సావర్కర్ కావచ్చు, నెహ్రూ, సర్దార్ పటేల్, నేతాజీ సుభాష్ బోస్ కావచ్చు. గతంలోకి వెళ్లి చరిత్రను తవ్వుకోవడం �
శివాజీ మహరాజ్ను గవర్నర్ అవమానించారు. ఇదే సంవత్సరంలో నాలుగు సార్లు అవమానించారు. ఇప్పటికీ ప్రభుత్వం మౌనంగానే ఉంది. శివాజీ మహరాజ్ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విగ్రహంలా భావిస్తారని ఆయన అన్నారు. అలాగే నిన్నటికి నిన్
వాస్తవానికి ఆయన మోదీ, షాలను కలుస్తానని చెప్పడమే ఒక ఆశ్చర్యమైతే.. దేవేంద్ర ఫడ్నవీస్పై ప్రశంసలు కురిపించడం మరొక ఆశ్చర్యం. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘మహారాష్ట్రలో ఏర్పడ్డ నూతన ప్రభుత్వాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి దేవ�