Home » sanyasi patrudu
టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఆయన సోదరుడు గట్టి షాక్ ఇచ్చారు. సన్యాసిపాత్రుడు.. సోమవారం(నవంబర్ 4,2019) సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
తెలుగుదేశం పార్టీ నుంచి కీలక నేతలు ఆ పార్టీని వీడి ఇప్పటివరకు బీజేపీలోకి వెళ్లగా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ వైసీపీలోకి వెళ్లేందుకు టీడీపీ నేతలు సిద్ధం అవుతున్నారు. లేటెస్ట్ గా టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు �
ఏపీలో టీడీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. నాయకులు ఒక్కొక్కరిగా గుడ్ బై చెబుతున్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు, నర్సీపట్నం టీడీపీ అధ్యక్షుడు