Home » Sarpanch
kodali nani challenge nara lokesh: ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని టీడీపీ నేత లోకేష్ కు సవాల్ విసిరారు. చిత్తూరు జిల్లాలో సర్పంచ్ గా పోటీ చేసి నారా లోకేష్ గెలిచి చూపిస్తే తాను రాష్ట్రం వదిలి వెళ్లిపోతానని మంత్రి కొడాలి నాని అన్నారు. శుక్రవారం(ఫిబ్రవరి 12,2021) మీడ
TDP supporter eranna Safe : అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్నాడు టీడీపీ మద్దతుదారుడు ఈరన్న. ముఖానికి మాస్క్ ధరించిన ముగ్గురు దుండగులు తనను కిడ్నాప్ చేశారని తెలిపాడు. మత్తు మందు ఇచ్చి రాయపురం సమీపంలోని అడవిలోకి తీసుకెళ
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయడు సొంత ఊరిలో పంచాయతీ ఎన్నికల సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కింజారపు అచ్చెన్నాయుడు సొంత గ్రామం నిమ్మాడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కింజరపు అప్పన్న�
RS.7 lakh 50 thousand bribe demand for lay out permission : తెలంగాణలో రెవెన్యూ అధికారుల తీరు మారట్లేదు. అక్రమార్జన కోసం వెంపర్లాడుతూనే ఉన్నారు. ఇటీవల సంచలనం సృష్టించిన అవినీతి కేసుల్లో పట్టుబడ్డవారు ప్రాణాలు తీసుకున్న ఉదంతాలున్నా… మిగతావారిలో ఏ మాత్రం భయం కలగట్లేదు. మరో ఇ�
villagers attacked sarpanch husband in ramannapeta mandal yadadri district : కులం పేరుతో దూషించి బెదిరించిన సర్పంచ్ భర్తకు దేహశుధ్ధి చేశారు గ్రామస్తులు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్న పేట మండలం శోభనాద్రిపురంలో అధికార పార్టీ సర్పంచ్ భర్త కాల్వ శ్రవణ్ పల్లె ప్రగతి కార్యక్రమంలో చేసిన పన�
Telangana high court: తనపై కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు వెళ్లిన సర్పంచ్కు భలే చిక్కొచ్చిపడింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినందుకు కోర్టు సీరియస్ అయింది. ములుగు జిల్లా వెంకటాపురరం మండలంలోని లక్ష్మీదేవీపేటకు చెందిన సర్పంచ్ గట్టు కుమారస్వామి పిల్ దాఖల�
Online Classes : కరోనా నేపథ్యంలో ఇంకా స్కూళ్లు తెరుచుకోలేదు. అయితే..కొన్ని స్కూళ్లు ఆన్ లైన్ లో పాఠాలు బోధిస్తున్నాయి. కొంతమంది స్మార్ట్ ఫోన్లు లేకపోవడంతో చదువుకు దూరంగా ఉంటున్నారు. నిరుపేదలు ఫోన్ కొనుక్కోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అప�
కాశ్మీర్ లో బీజేపీ నాయకులపై ఉగ్ర దాడులు కొనసాగుతున్నాయి. ఇంటెలిజన్స్ వర్గాలు ముందుగా హెచ్చరించినట్లే జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లా వెస్సు గ్రామంలో బీజేపీ సర్పంచ్ని తీవ్రవాదులు అత్యంత ద�
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. తెలంగాణలోనూ చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. చిన్న గ్రామాలు సైతం లాక్ డౌన్ నిబంధనలను
ఏపీ రాష్ట్రంలో పోలీసు టెర్రరిజం యదేచ్చగా నడుస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారపక్షం అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. త�