Home » Sarva Darshan
భక్తుల మనోభావాలను టీటీడీ దెబ్బ తీస్తోందని తిరుపతి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యూలైన్లలో భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో ముందుగా టికెట్టు జారీ చేశామంటున్న..
జనవరి నెలకు సంబంధించిన సర్వదర్శనం టికెట్లను ఈరోజు(27 డిసెంబర్ 2021) ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేసింది టీటీడీ.
ఆన్లైన్లో తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు
ఆన్ లైన్ లో సర్వ దర్శనం టోకెన్లను విడుదల చేసింది టీటీడీ. కానీ...తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతుండడంతో పలు నిర్ణయాలు తీసుకుంది.
ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుండడంపై టీటీడీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇతర ప్రాంతాల వారు సర్వదర్శనం టోకెన్లకు తిరుపతికి రావొద్దని సూచించారు.
సర్వ దర్శనం టోకెన్ల జారీ..చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే