Home » sarva darshanam
తిరుపతి చేరుకుని శ్రీవారి సర్వదర్శనం కోసం ఎదురుచూసే భక్తుల కోసం టీటీడీ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా మూడు లేదా నాలుగు రోజుల వేచి ఉండాల్సిన పరిస్థితి...
శుక్రవారం ఉదయం తిరుపతిలోని శ్రీనివాసం వసతి సముదాయం వద్దకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుని టికెట్లు ఇవ్వాలని ఆందోళన చేపట్టారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే సామాన్య భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది.
తిరుమల స్వామి వారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి సర్వదర్శనం టోకెన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు సర్వదర్శనాలు ఇటీవలే తిరిగి ప్రారంభి
శ్రీవారి సర్వదర్శనం పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 8 నుంచి సామాన్య భక్తులకు దర్శనం కల్పించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈలోపు టీటీడీ ఉద్యోగులు, స్ధానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు టీటీడీ బోర్డుకు ఆదేశాలు జారీ