-
Home » Sarvadarshanam Tokens
Sarvadarshanam Tokens
తిరుమలకు 35 మంది జడ్జీలతో పాటు మంత్రులు, ఎమ్మేల్యేలు.. వసతి గదుల కోసం టీటీడీపై పెరుగుతున్నఒత్తిడి
December 22, 2023 / 12:50 PM IST
సర్వదర్శనం భక్తులకు టోకెన్ల కేటాయింపు కొనసాగుతోంది. ప్రస్తుతం 26వ తేదికి సంబంధించిన దర్శన టోకన్లు టీటీడీ కేటాయిస్తోంది. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
తిరుమలలో వైకుంఠ ఏకాదశి.. పూర్తైన సర్వదర్శనం టోకెన్ల జారీ
December 22, 2023 / 08:48 AM IST
అన్ని కేంద్రాల్లో వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల జారీ పూర్తైంది. నిర్ణీత సమయాని కన్నా ముందుగా టోకెన్లు జారీ చేయడంతో భక్తులకు ఊరట లభించింది.