Home » Satyapal Malik
గవర్నర్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత మాలిక్ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించడం ప్రారంభించారు. రైతుల ఆందోళనలకు మద్దతు ఇచ్చారు. 2019 పుల్వామా దాడిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
నిర్దాక్షిణ్యంగా పాలించడం ప్రధాని మోదీకి తెలుసని అన్నారు. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ విజయం సాధించలేరని, అందుకే ఇప్పుడే రాజీనామా చేయడం మంచిదంటూ ఆయన సలహా ఇచ్చారు.
గవర్నర్గా ఉన్నప్పుడే ఈ అంశంపై మాట్లాడి ఉండాల్సింది. ఇలాంటి చౌకబారు ఆరోపణలన్నీ బహిరంగ చర్చకు గురికావు అంటూ సత్యపాల్ మాలిక ఆరోపణలపై కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు.
రైతుల అంశం గురించి ప్రధాని,అమిత్ షా ను కలిసినప్పుడు జరిగిన విషయాల గురించి మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తాజాగా హర్యానాలో జరిగిన ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం
నూతన వ్యవసాయ చట్టాల విషయంలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్.
మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్తాన్ లోని ఝున్ ఝునులో జరిగిన ఓ కార్యక్రమంలో మాలిక్ మాట్లాడుతూ...తాను జమ్ముకశ్మీర్ గవర్నర్గా ఉన్న సమయంలో