-
Home » say West Bengal BJP president Dilip Ghosh
say West Bengal BJP president Dilip Ghosh
ఆవు మూత్రం తాగితే కరోనా రానేరాదు..ఈ విషయం గాడిదలకు ఎప్పటికీ అర్థం కాదు
July 20, 2020 / 01:16 PM IST
ఆవు మూత్రం తాగితే కరోనా వైరస్ రమ్మన్నా రాదు అంటూ బీజేపీ నేత వ్యాఖ్యానించారు. అంతేకాదు మనిషి ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆవు మూత్రం తాగాలని పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సూచించారు. కొవిడ్-19కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో రోగ�