Home » says WHO
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. చాలా దేశాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్ని నెలలుగా విధించిన లాక్ డౌన్ కారణంగా ఆదాయం పడిపోయింది. కాగా, ఇప్పుడిప్పుడే పరిస్
రోజుకు లక్షకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. గత రెండు వారాలుగా ప్రతి రోజు లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని..వీటిలో ఎక్కువగా దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఖండాలు, దక్షిణాసి�