-
Home » Scam
Scam
గ్రూప్-1 పరీక్షలో అతిపెద్ద కుంభకోణం జరిగింది, రద్దు చేయాలి- పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
బండి సంజయ్ ఎందుకు నోరు విప్పడం లేదు? నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే సీబీఐ విచారణ జరపాలి. రేవంత్ రెడ్డితో లాలూచీ పడ్డారు.
అప్పటి మంత్రుల్లో చాలామంది జైలుకి వెళ్తారు..!- బాంబు పేల్చిన వర్ల రామయ్య
జగన్ చేసిన స్కామ్ ల తో పోల్చితే ఇది పెద్దది కాదు. బొత్స హయాంలో భారీ దోపిడీ జరిగింది.
బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు.. 26వేల మంది టీచర్ల ఉద్యోగాల రద్దు.. జీతాలు వెనక్కి..
కోల్కతా హైకోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పు ద్వారా దాదాపు 26 వేల మంది టీచర్లు ఉద్యోగాలు కోల్పోనున్నారు.
Union Bank Scam : యూనియన్ బ్యాంకులో భారీ కుంభకోణం, రైతుల పేరుతో రూ.2.80 కోట్లు స్వాహా
యూనియన్ బ్యాంకు (ఆంధ్ర బ్యాంక్)లో భారీ కుంభకోణం జరిగింది. బ్యాంకు సిబ్బంది ఘరానా మోసానికి పాల్పడ్డారు. రైతులు రుణాలు తీసుకున్నట్లు పత్రాలు సృష్టించిన బ్యాంకు సిబ్బంది..
హైదరాబాద్లో రూ. 1500కోట్ల స్కామ్!
హైదరాబాద్లోv భారీ స్కీమ్ స్కామ్ బయటపడింది. సామాన్య ప్రజల ఆశలను, ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని.. ఓ బ్యాచ్ 15వందల కోట్లను సంచిలో నింపుకుంది. మల్టీలెవెల్ మార్కెటింగ్, ఆన్ లైన్ ట్రేడింగ్ పేరు చెప్పి.. కోట్లలో దోచేశారు. భాగ్యనరం కేంద్రంగా మొదల
JKCA స్కామ్…ఫరూక్ అబ్దుల్లాని ప్రశ్నించిన ఈడీ
ED grills Farooq Abdullah జమ్మూ అండ్ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (JKCA) స్కామ్ కు సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లాను సోమవారం(అక్టోబర్-19,2020) ఈడీ అధికారులు విచారించారు. ఫరూక్ అబ్దుల్లా JKCA చైర్మన్ గా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగానిక
కరోనా నిర్వహణలో 2వేల కోట్ల కుంభకోణం
కరోనా వైరస్ నిర్వహణలో కర్ణాటక ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ నాయకుడు,మాజీ సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో కర్ణాటక సీఎం, మంత్రులు అమావనవీయంగా ప్రవర�
కొవిడ్-19 నయం చేస్తాయంటున్న ఈ డ్రగ్స్ అంతా స్కామ్..?! ఇందులో ఎంత వాస్తవం ఉందంటారు?
అసలే మహమ్మారి కాలం.. ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుంది. రోజురోజుకీ ప్రాణాంతకంగా మారిపోతున్న కరోనాకు ఇప్పటివరకూ సరైన మందు లేదు. కానీ, కొవిడ్-19 వ్యాక్సిన్ కనిపెట్టేందుకు మాత్రం విస్తృతంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఒకవేళ కరోనా వ్యాక్సిన్
కోవిడ్ ఫ్రీ టెస్ట్ ల ఈ మెయిల్ వచ్చిందా జాగ్రత్త…! తెరిచారా…గోవిందా…….
కరోనా వైరస్ సోకకుండా ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని లాక్ డౌన్ పాటిస్తూ ఇళ్లల్లో ఉంటే సైబర్ నేరగాళ్లు కోవిడ్ టెస్టుల పేరుతో ప్రజలను దోచేయటం మొదలెట్టారు. మీకు కొవిడ్ -19 పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని చెప్పి మెయిల్స్ పంపిస్తున్నారు.
దేశానికి ద్రోహం చెయ్యలేదు : సస్పెన్షన్ పై ఐపీఎస్ వెంకటేశ్వరరావు
అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అక్రమాలు చేశారని చెబుతూ ఏపీ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎస్