Home » schedule
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల నగారా మోగింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను 2020, జనవరి 06వ తేదీ సోమవారం ఎన్నికల అధికారులు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 22వ తేదీతో అసెంబ్లీ గడువు ముగియనుంది. సోమవారం ను�
ఏపీలోని వివిధ యూనివర్సిటిలల్లోని డిగ్రీ కళాశాల లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం అక్టోబర్ 20 న పరీక్ష నిర్వహించింది. ఆ పరీక్ష ఫలితాలను (డిసెంబర్ 20, 2019)న ఆంధ్రా యూనివర్సిటీ విడుదల చేసింది. తాజాగా సెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధ
ఏపీలో వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను మంత్ర ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. 2019, డిసెంబర్ 30వ తేదీ తాడేపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో వీటిని రిలీజ్ చేశారు. ఎంసెట్, ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షలను ఏప్రిల్ 20 – ఏప్రిల్ 24 వరకు, ఐసెట్ను ఏప్
సీఎం కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకోవడంతోపాటు… మున్సిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చేస్తున్న మొదట
మరోసారి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికళ రానుంది. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు ప్రారంభమైంది. 2019, డిసెంబర్ 23వ తేదీ సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. * 120 మున్సిపాల్టీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తారు. * 2020, జనవర
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు శుక్రవారం (నవంబర్ 29, 2019) రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.
కర్నాటక అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. రాష్ట్రంలోని 15 అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ విడుదల చేసింది. (డిసెంబర్ 5, 2019) ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. (డిసెంబర్ 9, 2019) ఫలితాలు వెలువడనున్నాయి. ఉప ఎన్నికలు జరిగే అ�
పురుషుల టీ20 వరల్డ్ కప్ 2020 షెడ్యూల్ వచ్చేసింది. అక్టోబరు 18,2020న మొటి మ్యాచ్ ప్రారంభమవుతుంది. నవంబర్ 15,2020న పైనల్ మ్యాచ్ జరుగుతుంది. మొత్తం 16 దేశాలు ఈ మెగాటోర్నీలో తలపడనున్నాయి. ఈసారి ప్రపంచకప్లో పపువా న్యూగినియా, ఐర్లండ్, నెదర్లాండ్స్, నమీబియా, స్
ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ టోర్నీ 13వ సీజన్ వచ్చేసింది. రాహుల్ ద్రవిడ్ కోచ్గా టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా కెప్టెన్సీలో ట్రోఫీని దక్కించుకున్న భారత్.. మరో సారి టైటిల్ దక్కించుకోవాలనే కసితో ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్తో పాటు శ్రీలం�
దసరా సెలవులు పూర్తవడం.. పండుగకు ఊళ్లకు వెళ్లిన వారు తిరిగి పనిచేసే చోటుకు చేరుకోవడం.. పెళ్లిళ్లు ఇలా అనేక కారణాలతో ఆర్టీసి బస్సులు.. రైళ్లు కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఈ క్రమంలోనే దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కాకినా�