-
Home » scheduled
scheduled
ఉద్యోగార్థులకు భారీ గుడ్న్యూస్.. స్టాఫ్ సెలక్షన్ బోర్డు సంచలన నిర్ణయం..
October 4, 2025 / 12:21 PM ISTSSC New Reforms 2025 స్టాప్ సెలక్షన్ కమిషన్ (SSC) సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్షల విధానంలో కొత్త సంస్కరణలను తీసుకొచ్చింది.
Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల ముందుగానే
May 29, 2022 / 02:00 PM ISTరెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు... తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తరించే అవకాశాలు కనిపిస్తన్నాయి. నైరుతి రాకతో భానుడి భగభగల నుంచి రిలీఫ్ లభించనుంది.
Karthi Chidambaram : నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్న కార్తీ చిదంబరం
May 25, 2022 / 12:46 PM ISTచైనా సంతతికి చెందిన 263 మందికి అక్రమ వీసాలు మంజూరు చేయించారన్న కేసులో కార్తీ చిదంబరాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ విచారించనుంది. ఢిల్లీలోని లోధి ఎస్టేట్లో ఉన్న తన అధికారిక నివాసానికి కార్తీ చిదంబరం…
AP Women’s Commission : మహిళ కమిషన్ విచారణకు చంద్రబాబు, బోండా ఉమా హాజరవుతారా?
April 27, 2022 / 10:01 AM ISTవిజయవాడ ఆసుపత్రిలో అత్యాచార బాధితురాలని చంద్రబాబు పరామర్శించిన సమయంలో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఎదురుపడ్డారు. ఆమెను చూడగానే ఆగ్రహంతో ఊగిపోయిన టీడీపీ మహిళా నేతలు వాసిరెడ్డి పద్మను అడ్డుకునేందుకు యత్నించారు.
Civils Main Exams : సివిల్స్ మెయిన్ పరీక్ష యథాతధం
January 6, 2022 / 07:03 AM ISTఅభ్యర్థులకు నష్టం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. జనవరి 6 నుంచి 16 వరకు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని కోరింది.
Municipal Elections : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు యథాతథం
April 22, 2021 / 11:49 AM ISTతెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వైరస్ ఉధృతి కొనసాగితే ప్రచార శైలిపై ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది.
Neet Exam : ఫుల్ స్లీవ్స్ వేసుకోవద్దు, చెప్పులు, శ్యాండిళ్లు వేసుకోవాలి
September 12, 2020 / 07:27 AM ISTవైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష జరుగనుంది. 2020, సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం జరిగే ఈ పరీక్షకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ…
దసరా 3 రోజులు, సంక్రాంతికి 2 రోజులే సెలవులు, Inter అకడమిక్ కేలండర్
September 11, 2020 / 07:57 AM ISTకరోనా ఎఫెక్ట్ విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపింది. విద్యా సంవత్సరం ప్రారంభం ఆలస్యమవుతోంది. ఇంటర్ మీడియట్ తరగతులు, పరీక్షలపై సందిగ్ధత నెలకొంది. కరోనాతో పని దినాలు చాలా కోల్పోయాయి. మార్చి మొదట్లోనే వార్షిక పరీక్షలను…
ప్రజల తీర్పుపై ఉత్కంఠ : ఢిల్లీలో ఎన్నికల కౌంటింగ్ భారీ భధ్రత
February 10, 2020 / 08:50 PM ISTదేశ రాజధాని ఎన్నికల ఫలితాలు విడుదల కావడానికి కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 2020, ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 8గంటలకు ఈవీఎంలను…