ఇప్పటికే సాయం పొందుతున్న రైతులతోపాటు, కొత్త లబ్ధిదారులకు కూడా ఈసారి రైతు బంధు అందుతుంది. ఈ నెల 5 లోపు రిజిస్ట్రేషన్ పూర్తై, పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అయిన కొత్త వారికి కూడా సాయం అందుతుంది.
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(RBI) సావరీన్ గోల్డ్ బాండ్ స్కీంను ఐదు రోజుల పాటు అందుబాటులోకి తీసుకుని రానుంది.
బీహార్ లో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నితీష్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(RBI) సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం FY22 సిరీస్ V పసిడి బాండ్స్ ఆగస్టు 9(సోమవారం) నుండి ఆగస్టు 13 వరకు ఐదు రోజుల పాటు అందుబాటులో ఉంటాయి.
రోడ్లపై దయనీయ జీవితం గడుపుతూ.. యాచిస్తూ జీవించేవారిని చూస్తూనే ఉన్నాం.. భిక్షాటన చేస్తూ కడుపు నింపుకుని, రోడ్ల పక్కన నిద్రిస్తుండేవారు ఎక్కువైన పరిస్థితి.
కరోనా కష్టకాలంలోనూ సీఎం జగన్ సంక్షేమ మంత్రాన్ని ఆచరిస్తున్నారు. మహమ్మారి కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయినా, ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేస్తున్నారు. కరోనా కష్టకాలంలోనూ అన్నదాతలకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
ముఖ్యమంత్రి ఘర్ ఘర్ యోజన అని నామకరణం చేసిన ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం గతంలో అడ్డు చెప్పింది. దీంతో ఏ పేరు లేకుండానే ఈ పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది
ప్రధాన మంత్రి వయ వందన యోజన. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్సన్ స్కీమ్ ఇది. 60ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం పెన్షన్ ద్వారా అసరా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం 2017లో ఈ పెన్షన్ స్కీమ్ ను ప్రారంభించింది. దీని గడువును ఇటీవల
Telangana mobile fish outlet scheme : సీఎం కేసీఆర్ ప్రభుత్వం మహిళల ఉపాధి కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టింది. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. గ్రామాల్లో మత్స్యకారులకు ఇప్పటికే టూవీలర్, ఫోర్ వీలర్ వాహనాలు సబ్సిడీ మీద అందిస్తున్న ప్రభు
CM Jagan Amma Vodi : మీరు బడికి వెళ్లడం లేదా..వెంటనే వెళ్లండి..ఎందుకంటే..స్కూల్ కు రావడం లేదని తల్లిదండ్రుల ఫోన్ కు మెసేజ్ వెళుతుంది. ప్రతొక్కరూ చదువుకోవాలనే ఉద్దేశ్యంతో ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. 2021, జనవరి 11వ తేదీ సోమవారం ఆయన నెల్ల�