-
Home » Scheme
Scheme
Rythubandhu: రేపటి నుంచి రైతుబంధు పంపిణీ
June 27, 2022 / 08:29 AM ISTఇప్పటికే సాయం పొందుతున్న రైతులతోపాటు, కొత్త లబ్ధిదారులకు కూడా ఈసారి రైతు బంధు అందుతుంది. ఈ నెల 5 లోపు రిజిస్ట్రేషన్ పూర్తై, పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అయిన కొత్త వారికి కూడా…
Sovereign Gold: సావరీన్ గోల్డ్ బాండ్.. 5రోజుల పాటు అందుబాటులోకి!
October 22, 2021 / 12:10 PM ISTరిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(RBI) సావరీన్ గోల్డ్ బాండ్ స్కీంను ఐదు రోజుల పాటు అందుబాటులోకి తీసుకుని రానుంది.
Bihar : నితీష్ మాస్టర్ స్కెచ్..పంచాయత్ పోల్స్ సమయంలో 20వేల కోట్ల సోలార్ స్కీమ్
August 18, 2021 / 04:50 PM ISTబీహార్ లో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నితీష్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
Sovereign Gold Bond Scheme: ఆగస్ట్ 9నుంచి సావరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్
August 8, 2021 / 02:01 PM ISTకేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(RBI) సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం FY22 సిరీస్ V పసిడి బాండ్స్ ఆగస్టు 9(సోమవారం) నుండి ఆగస్టు 13 వరకు ఐదు రోజుల పాటు అందుబాటులో…
Jobs for Beggers: యాచకులకు ఉద్యోగాలు.. ప్రభుత్వం కొత్త ఆలోచన
August 7, 2021 / 08:51 AM ISTరోడ్లపై దయనీయ జీవితం గడుపుతూ.. యాచిస్తూ జీవించేవారిని చూస్తూనే ఉన్నాం.. భిక్షాటన చేస్తూ కడుపు నింపుకుని, రోడ్ల పక్కన నిద్రిస్తుండేవారు ఎక్కువైన పరిస్థితి.
YSR Rythu Bharosa : రైతులకు సీఎం జగన్ శుభవార్త, ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.7,500
May 13, 2021 / 07:00 AM ISTకరోనా కష్టకాలంలోనూ సీఎం జగన్ సంక్షేమ మంత్రాన్ని ఆచరిస్తున్నారు. మహమ్మారి కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయినా, ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేస్తున్నారు. కరోనా కష్టకాలంలోనూ అన్నదాతలకు జగన్ ప్రభుత్వం…
Kejriwal : ఏ పేరు లేకుండానే ఆ పథకం : కేజ్రీవాల్
March 25, 2021 / 08:49 AM ISTముఖ్యమంత్రి ఘర్ ఘర్ యోజన అని నామకరణం చేసిన ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం గతంలో అడ్డు చెప్పింది. దీంతో ఏ పేరు లేకుండానే ఈ పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం…
Pm Vaya Vandana Yojana : అదిరిపోయే స్కీమ్.. నెలకు రూ.10వేల పెన్షన్.. ఎలా అప్లయ్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి.. పూర్తి వివరాలు…
March 19, 2021 / 01:23 PM ISTప్రధాన మంత్రి వయ వందన యోజన. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్సన్ స్కీమ్ ఇది. 60ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం పెన్షన్ ద్వారా అసరా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం 2017లో ఈ పెన్షన్ స్కీమ్…
మహిళల కోసం మరో పథకం..మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వాహనాలు పంపిణీ
January 27, 2021 / 03:06 PM ISTTelangana mobile fish outlet scheme : సీఎం కేసీఆర్ ప్రభుత్వం మహిళల ఉపాధి కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టింది. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. గ్రామాల్లో మత్స్యకారులకు…
మీరు బడికి వెళ్లలేదా..అయితే..ఫోన్ కు మెసేజ్ వెళుతుంది – సీఎం జగన్
January 11, 2021 / 02:33 PM ISTCM Jagan Amma Vodi : మీరు బడికి వెళ్లడం లేదా..వెంటనే వెళ్లండి..ఎందుకంటే..స్కూల్ కు రావడం లేదని తల్లిదండ్రుల ఫోన్ కు మెసేజ్ వెళుతుంది. ప్రతొక్కరూ చదువుకోవాలనే ఉద్దేశ్యంతో ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం…