Home » Scholarships
ఇంటర్ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కుటుంబ వార్షిక ఆదాయం రూ. 15 లక్షలు లోపు ఉండాలి. అయితే రూ. 2.50 లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఎంపికైన విద్యార్థులకు రూ. 2 లక్షల వరకు స్కాలర్షిప్ను అందిస్తారు.
ఏబీవీపీ విద్యార్థులు సోమవారం జేఎన్యూ అడ్మినిస్ట్రేషన్ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో వారిని స్టాఫ్ అడ్డుకున్నారు. చూస్తుండగానే ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. కాగా, ఈ ఘర్షణలో ఏబీవీపి జేఎన్యూ అధ్యక్షుడు రోహిత్ కుమార్ సహా అదే సంఘానికి చ�
హైదరాబాద్ విద్యార్థికి బంపర్ ఆఫర్ వచ్చింది. 18ఏళ్ల వయస్సులో అమెరికాలోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ డిగ్రీ చదివేందుకు అవకాశం లభించింది.
కోవిడ్ కారణంగా అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం కేర్స్ పథకం నిధులు సోమవారం విడుదల కానున్నాయి. మే 30న ఉదయం పదిన్నర గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని మోదీ ప్రారంభిస్తారని కేంద్రం ప్రకటించింది.
జగనన్న వసతి దీవెన పథకం కింద ఐటీఐ విద్యార్థులకు ఏడాదికి రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు..
క్రీడాకారులకు సంబంధించి గత రెండు, మూడేళ్లలో రాష్ట్ర , జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రం, దేశం తరపున ఏ క్రీడా విభాగంలోనైనా ప్రాతినిధ్యం వహించి ఉండాలి
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల కోసం స్కాలర్ షిప్స్ రిజిస్ట్రేషన్లకు ప్రాసెస్ ఓపెన్ చేసింది. అలాగే స్కాలర్ షిప్స్ ప్రకటించింది. వివిధ వర్సిటీల్లో
ధరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులను ప్రతిభ అధారంగా షార్ట్ లిస్టు చేస్తారు. షార్ట్ లిస్టులో ఉన్న అభ్యర్ధులకు ఆన్ లైన్ టెస్ట్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి అ
హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగనున్నారు. 5 నెలలుగా స్కాలర్ షిప్ లు అందడం లేదని జూడాలు ఆందోళన చేస్తున్నారు. శిక్షణ లేని ఆర్ఎంపీ, పీఎంపీలతో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సమావేశం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా�