Home » school children
చిన్నారులతో కలిసిఉన్న వీడియోను ట్విటర్ లో షేర్ చేసిన మోదీ.. దానికి క్యాప్షన్ ఇచ్చారు. వారణాసిలో పాఠశాల విద్యార్థులతో సంభాషించడం ..
విద్యార్థులు తాను తయారుచేసిన అల్పాహారాన్ని తినడానికి నిరాకరించారని, ఎందుకంటే వారి తల్లిదండ్రులు వాటిని తినకూడదని నిషేధించారని మునియసెల్వి చెప్పింది. కారణం తాను దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి. తాను తయారుచేసిన అల్పాహారం తి�
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం మహారాష్ట్రలోని నాగ్పూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్లో స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.
దుర్గామాతలా అసురులను సంహరిస్తూ ఉన్న స్కూల్ పిల్లల ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనోజ్ కుమార్ అనే వ్యక్తి షేర్ చేసిన ీ ఫొటోలో…దుర్గాదేవి మహిషాసురను చంపిన దృశ్యాన్ని చిత్రీకరిస్తూ ఒక ప్రభుత్వ పాఠశాల పిల్లల బృందం కనిప
హైదరాబాద్ లో సైబర్ లేడీ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. స్కూల్స్, డెంటర్ క్లినిక్స్, బ్రాండెడ్ సెలూన్లను సైబర్ లేడీ నేహా ఫాతిమా టార్గెట్ చేసినట్లు పోలీసుల