Home » SCHOOL TEACHER
ఓ పాఠశాల మహిళా ఉపాధ్యాయురాలు 14 ఏళ్ల విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకున్న ఘటన సంచలనం రేపింది. యునైటెడ్ స్టేట్స్లోని ఒక మాజీ మిడిల్ స్కూల్ మహిళా టీచర్ 8 సంవత్సరాల క్రితం ఎనిమిదో తరగతి విద్యార్థితో లైంగిక చర్యలకు పాల్పడినందుకు ఆమెను అరెస్ట
మా టీచర్ మా జుట్టు కత్తించేశారు అని ఏడుస్తు చెప్పారు విద్యార్ధులు. అదేమని ప్రశ్నిస్తే స్కూల్ యాజమాన్యం చెప్పింది విని ఆశ్చర్యపోయారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా విచారణకు ఆదేశించారు.
లక్నోలో ఓ స్కూల్ టీచర్ విద్యార్ధిని పట్ల అమానుషంగా ప్రవర్తించింది. పలుమార్లు చిన్నారిని చెప్పుతో కొట్టడంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. టీచర్పై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్నారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
ప్రభుత్వ పాఠశాలలో మంజునాథ్ (43) టీచర్గా పని చేస్తున్నాడు. అయితే, అతడు ఆ స్కూల్లో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని విద్యార్థినులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లు ఈ అంశంపై పోలీసులకు, విద్యాశాఖ అధికారులకు
చిన్న పిల్లలు చాలా అమాయకంగా, ముద్దుగా ఉంటారు. వారి చేష్టలు అందరికీ నవ్వులు తెప్పిస్తాయి. చిన్న పిల్లల ఫన్నీ, క్యూట్ వీడియోలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధారణంగా పురుష ఉపాధ్యాయులు మద్యం సేవించి స్కూలుకు వస్తుంటారని వార్తల్లో చదువుతూ ఉంటాము. కానీ వీటికి భిన్నంగా ఒక మహిళా ఉపాధ్యాయురాలు స్కూలుకు తాగి వచ్చి క్లాస్ రూమ్ లో కింద పడుకుని నిద్రపోయిన ఘటన చత్తీస్గఢ్లో చోటు చేసుకుంది.
గుంటూరు జిల్లా మంగళగిరిలో నలుగురు విద్యార్ధులు ఆదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. చెప్పకుండా సినిమాకు వెళ్లినందుకు తల్లిదండ్రులు,టీచర్స్ తిడతారు,కొడతారనే భయంతో పారిపోయారు. దీంతో ఈ విషయ
ఉత్తరప్రదేశ్లోని రామ్పూర్లో స్కూల్ టీచర్ తన స్టూడెంట్ పై వికృత చేష్టలకు తెగబడ్డాడు. వద్దని గింజుకుంటున్న బలవంతంగా పట్టుకుని..
క్లిష్ట సమయాల్లో ఆదుకున్న లెక్కల టీచర్ను ఆదుకున్న Bank CEO ఔన్నత్యాన్ని, మంచితనాన్ని చాటుకున్నాడు. IDFC First bank ఎండీ, సీఈఓ వి వైద్యానాథన్ మాజీ లెక్కల టీచర్కు లక్ష ఈక్విటీ షేర్లు గిఫ్ట్ గా ఇచ్చి రూ.30లక్షలు దక్కేలా చేశాడు. తాను తొలి రోజుల్లో ఇంటర్వ్యూక�
ప్రాణాంతకమైన నిమోనియాకు కారణమవుతున్న కరోనా వైరస్ ప్రస్తుతం చైనాను వణికిస్తోంది. ఇప్పటివరకు పదుల సంఖ్యలో ప్రజలు వుహాన్ నగరంలో ఈ వైరస్ బారిన పడగా, ఇప్పటివరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు 45ఏళ్ల భారతీయ స్కూల్ టీచర్ ప్రీతీ మహేశ�